హైదరాబాద్

‘గగన్‌’కు 50 లక్షల నజరానాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాదించిన భారత షూటర్‌ గగన్‌ నారంగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానాను ప్రకటించింది. సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నారంగ్‌ …

బాడ్మింటన్‌లో ఫ్రీ కార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన కాశ్యవ్‌

లండన్‌: బ్యాడ్మింటన్‌ పురుఫుల సింగిల్స్‌ పోటీలో పారుపల్లి కాశ్యవ్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గ్రూప్‌లో వరుసగా రెండో విజయం సాధించటంతో ఇది సాధ్యమైంది. వియత్నాం ఆటగాడు మిస్‌ …

విద్యుత్‌ సర్‌ ఛార్జీలపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: విద్యుత్‌ సర్‌ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజలపై విధించనున్న సర్‌ ఛార్జీల బాదుడుకు బ్రేక్‌ పడింది. సర్‌ఛార్జి వసూళ్లపై స్టే విధించింది. 2009-10 కాలానికి ఆదనపు విద్యుత్‌ …

63 వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న : సీఎం

రంగారెడ్డి: జిల్లాలోని తుమ్మలూరు  రిజర్వ్‌ ఫారెస్టులో 63వ వపమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం కిరణకుమార్‌రెడిక్డ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ ఒక్క రోజు 20 లక్షల మొక్కలు …

మళ్లీ కుప్ప కూలిన ఉత్తరాది పవర్‌గ్రిడ్‌

ఢిల్లీ:నిన్న సుమారు ఏడు రాష్ట్రాల్లో విద్యుత్‌కు అందరాయం తలెత్తి పలు రైళ్లు, ప్యాక్టరీలు అన్ని స్థబించి పోయినాయి. అయితే కేంద్ర విద్యుత్‌ మంత్రి సుషిల్‌కుమార్‌ షిండే మాట్లాడుతూ …

బంగ్లా శరణార్థులవల్లే అస్సాంలో హింస: అద్యానీ

గౌహతి: బంగ్లాదేశ్‌ నుంచి అస్సాంలోకి అక్రమంగా తరలివచ్చినవారే అస్సాంలో చెలరేగిన హింసకు కారకులని భాజపా నేత అద్వానీ అన్నారు. బోడోలు, బంగ్లాదేశ్‌ ముస్లింల మధ్య జూలై 19 …

కొండా మురళి అనర్హత వేటును స్వీకరించాలి

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజనం కాదని ఆ పార్టీ సీనియర్‌ నేత తులసిరెడ్డి అన్నారు. కొండా మురళి అనర్హత వేటును …

అసోంలోని గోల్పరా జిల్లాలో భారీ పేలుడు

అసోం: రాష్ట్రంలోని గోల్పరా జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఆర్మీ కాన్వాయ్‌ లక్ష్యంగా పేలుడు సంభవించినట్లు తెలిసింది. ఈ పేలుడులో ఒక జవాన్‌ మృతి …

ఎర్రచందనంను స్వాధీనం చేసుకున్నా ప్రభుత్వం: సీఎం

హైదరాబాద్‌: అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న తొమ్మిదివేల టన్నుల ఎర్రచందనం ప్రభుత్వం స్వాధీనంలో ఉందని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దీన్ని విదేశాలకు అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం …

న్యూజనరేషన్‌ కళాశాలలో ర్యాగింగ్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని న్యూజనరేషన్‌ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్లు, జూనియర్లను ర్యాగింగ్‌ చేశారు. జూనియర్లకు , సీనియర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు …

తాజావార్తలు