హైదరాబాద్

భార్యను కడతేర్చిన భర్త

నల్గొండ/ విభళాపురం : క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన సంఘటన జరిగి ఇరువైనాలుగు గంటలు గడవకముందే మండలంలో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మండలంలోని విభళాపురం పంచాయితీ …

రైలు నుంచి జారి యువకుని మృతి

నల్గొండ/ విష్ణుపురం: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు, బందువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన …

కనీసచార్జీలను పెంచాలని సమ్మెకు దిగనున్న ఆటో సంఘాలు

హైదరాబాద్‌: పెట్రోలు, గ్యాస్‌ ధరలు  రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంధర్భంలో ప్రస్థుత ధరలకు అనుగుణంగా ఆటో మీటరు చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఆటో …

ఇందిరాపార్క్‌ వద్ద కార్మిక సంఘాల ఆందోళన

హైదరాబాద్‌: కరెంట్‌కోతలు, ఛార్జీల పెంపునకు నిరసనగా అన్ని రాజకీయపార్టీల కార్మికసంఘాలు హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టాయి. ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి …

ఇరువర్గాల మధ్య ఘర్షణ: 14మందికి తీవ్రగాయాలు

ఇటిక్యాల: ఇటిక్యాల మండల శివారు బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో భూ తగాదాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసుకన్నారు. ఈ దాడిలో …

తెలంగాణలోని 18డీఈడి కాలేజిల నిరాకరణపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం

ఢిల్లీ:తెలంగాణలోని 18డీఈడి కాలేజిలా అనుమతి నిరాకరణపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ ఈ రోజు కేంద్ర మంత్రలు జైపాల్‌రెడ్డి, పురందేశ్వరిని కలిసారు. సకల …

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పుల్లగిరి గ్రామ సమీపంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కుందెళ్ల వేటకు వెళ్లిన గోవింద్‌, హల్యా గోవింద్‌ అనే …

మహిళను చితకబాదిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో కొండమ్మ నాగమ్మ అనే ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారనే నేపంతో గ్రామస్థులు వారిని చితకబాది బంధించారు. విషయం తెలుసుకున్న …

హైదరాబాద్‌లో అన్నాకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌: అవినీతిపై పోరాడుతున్న అన్నాహజారేకు మద్దతుగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో విద్యార్థులు ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలు చేతబూని నినాదాలు చేస్తూ వెళ్లి చౌరస్తాలో ఉన్న …

రైస్‌మిల్లులపై అధికారుల దాడులు

కరీంనగర్‌/హుజురాబాద్‌: హుజూరాబాద్‌లోని రైస్‌మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు మిల్లులను తనిఖీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ …

తాజావార్తలు