హైదరాబాద్

లండన్‌లో స్వర్ణం గెలిస్తే కాసుల వర్షమే

తమ అథ్లెట్లకు హర్యానా సీఏం బంపర్‌ ఆఫర్‌ న్యూఢీల్లి: పతి క్రీడాకారుని చిరకాల స్వప్నం ఒలిపింక్‌ మెడల్‌ గెలుచుకోవడం రేపటి నుంచి ప్రారంభం కాబోయో లండన్‌ ఒలిపింక్స్‌ …

నీటి కాలుష్య నివారణ మార్గాలపై పీఏసీ దృష్టి

న్యూడిల్లీ: పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) నీటి కాలుష్యాన్ని జాతీయ సంక్షోభంగా అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటంపై అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను …

అర్జున ఆవార్డు గ్రహితలకు రైల్వేశాఖ వారాలు

న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అర్జున అవార్డు పొందిన క్రీడకారులకు రైల్వేశాఖ వారాలు ప్రకటించింది. క్రీడకారులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. అర్జున ఆవార్డు గ్రహితలకు …

పార్థసారథి రాజీనామాకు హైకమాండ్‌ ఆదేశం

న్యూడిల్లీ : మంత్రి పార్థసారథి రాజినామా చేయాలని కాంగ్రేస్‌ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మంత్రి పార్థసారథి వ్యవహరంపై రాష్ట్రవ్యవహరాల ఇన్‌చార్జీ గులాం నబీ అజాద్‌ …

నైజీరియాలో తీవ్రవాదుల దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

ఆబూజా : నైజీరియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోకరు గాయడ్డారు. మైదుగురి పట్టణంలోని గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై బుధవారం అనుమానిత బోకో …

క్షుద్రపూజలపై కేసు నమోదు చేయలేదు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లో ఓ ఆలయంలో క్షుద్ర పూజలకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని డీజీపీ దినేష్‌ రెడ్డి పేర్కొన్నారు. అర్కేపురంలొని ఆలయంలో డీజీపీ దినేష్‌రెడ్డి …

నల్గొండ ప్లోరైడ్‌ సమస్యపై స్పీకర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమీక్ష జరిపారు. తీవ్రత ఎక్కువగా ఉన్న 17 మండలాల్లో తక్షణ చర్యలు చేపటాలని నిర్ణయించారు. …

ఇది రాజకీయాల్లోకి రాక ముందు కేసు :మంత్రి పారసారధి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రితో మంత్రి పార్థసారది బేటి ముగిసింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాను ఎదుర్కుంటూన్న కేసు ( కేపీఆర్‌ టెలి ప్రొడక్ట్స్‌, ప్లాస్టిక్‌సంస్థల ప్రతినిధి …

హత్య చేసింది సైకో సాంబ కాదు

నెల్లురు: తడ వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఉన్మాది హత్యకాండ కేసులో పోలిసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలన్ని ఐజీ హరిష్‌గుప్తా, ఎస్పీ రమణకుమార్‌లు …

కరీంనగర్‌ కలెక్టరేట్‌ కు విద్యుత్‌ నిలిపివేత

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి గురువారం విద్యుత: సరఫరా నిలిపివేశారు.దీంతో ఒక్క సారిగా కలెక్టర్‌ కార్యలయం అంధకారంగా మారింది.పూర్వపు బకాయిలు చెల్లించ లేదని విద్యుత్‌ అధికారులు …

తాజావార్తలు