హైదరాబాద్

భారతీయ జాలర్లను పట్టుకున్న శ్రీలంక

రామేశ్వరం: భారతీయ జాలర్లపై శ్రీలంక నావికాదళం ఆగడాలు కొనసాగుతున్నాయి. రామేశ్వరం సమీపంలో చేపల వేట సాగిస్తున్న 25 మంది తమిళజాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టుచేసింది. వీరికి సంబంధించిన …

తెరాస ప్రధానకార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: తెరాస కార్యాలయంలోకి రానీయకుండా ఆ పార్టీ కార్యకర్తలను, విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై ఆగ్రహించిన విద్యార్థులు వారిపై రాళ్లు విసిరారు.

బెయిల్‌ కోసమే కాంగ్రెస్‌తో జగర్‌ మిలాఖత్‌

హైదరాబాద్‌: బెయిల్‌ కోసమే జగన్‌ కాంగ్రెస్‌తో సన్నిహితమయ్యారని ఓయూ జేఏసీ ఆరోపించింది. సీమాంధ్రలోని చేనేత ప్రాంతాల్లో ధర్నలు చేయకుండా విజయమ్మ సిరిసిల్లకు రావడంలో అంతర్యమేంటని విద్యార్థి నేతలు …

సిద్దిపేటలో కొనసాగుతున్న అరెస్టులు

సిద్దిపేట: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భాంగా సిద్దిపేటలో తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేస్తున్నారు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, మాజీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సిరిసిల్లలో భారీ బందోబస్తు

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేనేత దీక్ష చేపట్టనున్న  నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయమ్మను ఎక్కడిక్కడ …

ఎఫ్‌డీఐలను అనుమతించడంపై..

చిల్లరవ్యాపారుల ఆగ్రహం న్యూఢిల్లీ : చిల్ల వ్యాపారంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో జీవనోపాదిని కీలకమైన అనేక మంది చిల్లవ్యాపారాలు కొనసా గిస్తున్నా రు. …

పార్లమెంట్‌లో ‘సమైక్య’ ప్లకార్డు పట్టిన జగన్‌ పార్టీ

తెలంగాణలోకి ఎట్ల వస్తరు వైఎస్సార్‌ సీపీ కార్యాలయాన్ని ముట్టడించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి): తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు వైఎస్సార్‌సీపి చేపట్టిన చేనేత …

ప్రణబ్‌ను అభినందించిన సోనియా, మన్మోహన్‌

న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ 5,18,000 కాగా …

విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో బస్సు దహనం

కరీంనగర్‌: విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త బస్టాండ్‌లో బస్సుకు నిప్పంటించారు. విజయమ్మ పర్యటనను నిరసిస్తూ రేపు తెలంగాణ వాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. …

అస్సాంలో కొనసాగుతున్న హింసాకాండ

కోక్రాఝూర్‌: అస్సాంలోని కోక్రాఝూర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ప్రారంభమైన హింపాకాండ ఆదివారం చిరాంగ్‌ జిల్లాకు కూడా విస్తరించింది. ఇప్పటివరకు మొత్తం 14 మంది మృతిచెందారు. చిరాంగ్‌ జిల్లాలోని …

తాజావార్తలు