హైదరాబాద్

విజయనగరం జిల్లాలో విజిలెన్స్‌ దాడులు

విజయనగరం: గరుగుబిల్లి మండలంలో విజిలెన్స్‌ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో రూ.20లక్షల విలువైన 200బస్తాల నువ్వులు స్వాధీనం చేసుకున్నారు. 160జీడిపిక్కల బస్తాలు, 258ఎరువుల బస్తాలు …

బలంగా మారిన నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో బలంగా మారాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45నుంచి 50కిలో మీటర్ల వేగంతో బలమైన …

మరో ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్రలో మరో ముగ్గురు యాత్రికులు మరణించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుడొకరున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన …

కోలుకుంటున్న శతృఘ్నసిన్హా

ముంబాయి: ఇటీవలే బైపాస్‌ శస్త్రచికిత్స చేయించుకున్న నాటితరం బాలీవుడ్‌ నటుడు శతృఘ్న సిన్హాను గురువారం నాడు ఐసీయూ నుంచి గదికి తరలించారు. గురువారం ఉదయం ఆయనను గదికి …

బల్గేరియా ఎయిర్‌పోర్టులో బస్సు పేల్చివేత

బర్గాన్‌, బల్గేరియా: బల్గేరియాలో ఇజ్రాయెల్‌కు చెందిన పర్యాటకులతో గల ఓ బస్సును ఆత్మాహుతిదళ సభ్యుడొకరు పేల్చివేశాడు. ఈ ఘటనలో ఉగ్రవాది, బసు& డ్రైవర్‌ సహా మొత్తం ఏడుగురు …

రేపటి నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పట్టణాల్లో శుక్రవారం నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ జరుగనుంది. ఉదయం 10గంటలకు హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణాల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

గుర్తు తెలియని వాహనం ఢీ: ఇద్దరు మృతి

కరీంనగర్‌: కరీంనగర్‌-ధర్మారం రహదారిపై పత్తిపాక వద్ద ఇవాళ రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు …

మహిళ శిశుసంక్షేమపథకాలకు ప్రచారం

హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళా శిశుసంక్షేమ పథకాలకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తమ శాఖ చేబట్టే కార్యక్రమాల ప్రచారం …

డా.రెడ్డీన్‌ మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఔషదరంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీన్‌ 2012-13ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదలచేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్టు కంపెనీ తెలిపింది. గత …

ఆటా సభలకెళ్లినందున ఓటు వేయలేకపోయా

వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన ఆటా సభలకు హాజరైనందున రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనలేక పోయానని బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తాను రావాల్సిన విమానం రద్దు కావడంతో …

తాజావార్తలు