జిల్లా వార్తలు

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌..  హైదరాబాద్‌లో సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, కోఠి, హిమాయత్‌నగర్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు …

మా మద్దతు ప్రణబ్‌ కే : మమతా బెనర్జీ

ఢిల్లీ : కొద్ది రోజులుగా రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో తర్జన బర్జన పడుతున్న తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. …

ఆంధ్రాబ్యాంక్‌ అసిస్టేంట్‌ మేనేజర్‌ అరెస్ట్‌

మెదక్‌: జిల్లా కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తూ చేతివాటం ప్రదర్శించిన సుధాకర్‌రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఖాతాదారుల ఖాతాల నుంచి 9.87లక్షల రూపాయలు కాజేసినట్లు …

రాష్ట్రంలో బిందుసేద్యం అమలుకు రూ.700ల కోట్లు

ప్యాపిలి: ఈ ఏడాది రాష్ట్రంలో 1.20లక్షల హెక్టార్లలో బిందు సేద్యం అమలుకు రూ.7వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు ఆఫీసర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో …

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యయత్నం

వరంగల్‌: ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన వరంగల్‌ జిల్లాలో ఈరోజు జరిగింది. జఫర్‌గడ్‌ మండలం వడ్డెగూడెంలో కుటుంబకలహాలతో విసిగిపోయిన ఓ తల్లి …

బీమా కంపెనీలకు కలెక్టర్‌ హెచ్చరికలు

గుంటూరు: అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులకు నష్టపరిహారం విషయంలో బీమా కంపెనీలు తాత్సారం చేస్తుండటంపై గుంటూరు జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల బాధిత …

హైదరాబాద్‌లో లక్ష్మీపేట బాధితుల ధర్నా

హైదరాబాద్‌: తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లక్ష్మీపేట బాధితులు దళిత సంఘాల నేతలతో కలిసి ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో …

రైల్వేస్టేషన్‌ను తనిఖీచేసిన జీఎం

కర్నూలు: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ జీఎన్‌.అస్థాన్‌ ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. సిగ్నల్‌, రన్నింగ్‌ గదులను పరిశీలించిన ఆయన రైలుపట్టాలను …

ఉరివేసుకొని డాక్టర్‌ ఆత్మహత్మ

కరీంనగర్‌: పట్టణంలోని చల్మెడ వైద్య విద్యాసంస్థలో ఎంఎస్‌ చదువుతున్న అజయ్‌ చంద్ర అనే వైద్యుడు ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం .జిల్లా వైరాకు చెందిన ఈయన ఎంఎస్‌ …

విద్యుత్‌ సమస్యపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష జరిపారు. సచివాలయంలో సీఎస్‌, సీఎం కార్యాలయం కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రాన్ని కోరిన అదనపు …