జిల్లా వార్తలు

హిందూ, ముస్లిం చిహ్నాలతో ఆకట్టుకుంటున్న ఆవు

లక్నో: శరీరంపై హిందూ, ముస్లిం చిహ్నాలతో ఉన్న ఓ ఆవు విశేషంగా ఆకట్టుకుంటున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని నాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఆవు ఒంటిపై ఒక వైపు …

గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురికి గాయాలు

హైదరాబాద్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. కుషాయిగూడలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

నర్సుల సమ్మెతో స్తంభించిన వైద్యసేవలు

హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిలో నర్సుల సమ్మె కొనసాగుతుంది. నాలుగు రోజులుగా సమ్మె చేపట్టి నర్సులు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి. వైద్య అందక రోగులు తీవ్ర …

కడప, చిత్తూరు సరిహద్దులో మళ్ళీ ఏనుగుల కలకలం

సుండుపల్లి, కడప: కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు మండలాలైన సుండుపల్లి, చేవిపల్లి మండలాల శివారు ప్రాంతాలైన పొలాల్లొకి శేషాచల పర్వత శ్రేణుల నుంచి సోమవారం రాత్రి మళ్లీ …

గౌహతి ఘటనలో మరో ఐదుగురి అరెస్టు

గౌహతి: నగరంలోని పబ్‌ ముందు ఓ యువతి బహిరంగ లైంగిక వేధింపులకు గురైన ఘటనలో మరో ఐదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ ఘటనలో …

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 31కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. …

కర్నూలులో రోడ్డు ప్రమాదం

కర్నూలు : ఉయ్యలవాడ మండలం బోడెమ్మనూరు మెట్ట వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు …

23నుంచి ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలు

హైదరాబాద్‌: ప్రయాణికుల భద్రతలపై డ్రైవర్లు, కండక్టర్లను మరింత చైతన్యపరిచి, భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఈనెల 23నుంచి 29వరకు ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఓ ప్రకటనలో …

నేటి నుంచి వెబ్‌సైట్‌లో ఏపీసెట్‌ హాల్‌టిక్కెట్లు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్‌)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళవారం నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. …

వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణ వస్తుంది : కే. కేశవరావు

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణ వస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాసీ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. …