జిల్లా వార్తలు

రాష్ట్ర స్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలి

హైదరాబాద్‌: క్రీడాస్ఫూర్తితో సిబ్బంది విజయాలను సాధించి రాష్ట్రస్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సైబరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో …

ఓయూ ఐకాస ఆందోళన

హైదరాబాద్‌: లక్ష్మీపేట దళితుల మరణహోమానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి ఐకాస మంత్రుల నివాస ప్రాంగాణాన్ని ముట్టడించింది. ఈ సంఘటనకు కారణమైన మంత్రులు బొత్స, …

సచివాలయం ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్‌ చేస్తూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. మంత్రుల నివాస ప్రాంగణ ఘటనతో …

నాంపెల్లి కోర్టుకు మావోయిస్టు సానుభూతిపరులు

హైదరాబాద్‌: చత్తీస్‌గడ్‌లోని రాయపూర్‌లో ఓ నిరసన కార్యక్రమానికి హజరయ్యేందుకు వెళుతున్న 15మందిని నగరంలోని ఇమ్లిబస్‌ బస్‌స్టేషన్లో నిన్న పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు సానుభూతిపరులనే అనుమానంతో వీరిని …

సమర్థులు వస్తే బీసీలకు వందకంటే ఎక్కువ సీట్లు

హైదరాబాద్‌: సమర్థులు వస్తే వచ్చే ఎన్నికల్లో బీసీలకు వందకంటే ఎక్కువ సీట్లు ఇస్తానని తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. తమ బీసీ డిక్లరేషన్‌ను విమర్శిస్తున్నవాళ్లు తమకంటే …

సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్‌ చేస్తూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థిసంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. మంత్రుల నివాస ప్రాంగణ ఘటనతో అప్రమత్తమైన …

ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్‌ ధర్నా

ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎచ్‌ఎండీఎ  కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి భూముల వేలాన్ని ఆపాలంటూ …

సినిమా థియాటర్లలో నిబంధనల మార్పు

శ్రీకాకుళం, జూలై 17 : సినిమా థియాటర్లలో నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 44 సినిమా థియాటర్లు ఉండగా ప్రస్తుతం ఉన్న థియాటర్లన్నీ 10 మీటర్ల …

అమెరికా నేవీ కాల్పుల్లో భారతీయుడు మృతి

దుబాయి: దుబాయి తీర ప్రాంతంలో అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ మత్య్సకారుడు మృతి చెందగా..ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దుబాయి నైరుతి ప్రాంతంలోని జెబెల్‌అలీ …

రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా రావులాపాలెం మండలం ఈతకోట సమీసంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొన్న …