జిల్లా వార్తలు

ప్లాస్టిక్‌ కవర్లలో మృతదేహం ముక్కలు

విశాఖ: విశాఖ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్‌ కవర్లలో కుక్కి దుండగులు రైల్వే స్టేషన్‌లో పడేశారు. మూడు ప్లాస్టిక్‌ కవర్లలో మృతదేహం …

తూ.గో జిల్లాలో మూడో రోజు సీఏం పర్యటన

కాకినాడ: గత రెండురోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఇందిరబాట కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సోమవారం జిల్లా కేంద్రం కాకినాడలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు సీఎం రోడ్లూ భవనాల అతిథి …

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోవ్స్‌లో కార్మగారంలో భారీ పేలుడు

నల్గొండ : యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద ప్రీమియర్‌  కార్మగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. …

17న ఢిల్లీలో విద్యుత్‌ శాఖ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌: ఢిల్లీలో ఈనెల 17న రాష్ట్రాల విద్యుత్‌శాఖ మంత్రుల సమావేశం జరగనుందని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తరుపున తాను ఈ సమావేశానికి …

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం:ముఖ్యమంత్రి

తూర్పుగోదావరి: జల్లాలో  ఇందిరమ్మ బాట కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పర్యటించారు. కార్యకర్తలందురు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ కోసం పని …

రవి కుటుంబంతో విభేదాలు లేవు

హైదరాబాద్‌: కొంతకాలంగా మౌనంగా ఉన్న పరిటాల రవి అనుచరుడు చమన్‌ తన భవిష్యత్‌ ప్రణాళిక గురించి నోరువిప్పారు. ఇప్పుడు తనకెవరూ ప్రత్యర్థులు లేరని త్వరలోనే అనంతపురం వెళ్లనున్నట్లు …

రాష్ట్రపతి విదేశి పర్యటనల సమాచారాన్ని బహిర్గతం చేయలేం

న్యూఢిల్లీ: విదేశి పర్యటనలు, ఇతరత్రా ప్రయాణాల ఖరారు కోసం రాష్ట్రపతి ఇచ్చిన సమాచారాన్ని, ఈ పర్యనటల వివరాలను బహిర్గతం చేయలవలేమని విదేశాంగ శాఖ స్పష్పం చేసింది. తమ …

మద్యం సిండికేట్ల పై హైకోర్టులో మరో ఫిటిషన్‌

హైదరాబాద్‌ : మద్యం సిండికేట్ల అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలన్న పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ …

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

హైదరాబాద్‌:నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం కృష్ణడెల్టాకు  నీటిని విడుదల చేయటంపై ఈ రోజు హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రభుత్వానికి సిగ్గుచేటు, చెంపపెట్టు లాంటిదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు …

జగన్‌కు నార్కొ పరీక్షలకు కోర్టు నిరకరణ

హైదరాబాద్‌ : జగన్‌, విజయసాయి రెడ్డిలకు నార్కొ పరీక్షలు నిర్వహించాలన్న సీబీఐ పిటిషన్‌ ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే వారిని ఎన్నోసార్లు విచారించామని అయినా ప్రయోజనం కలగనందున …