జిల్లా వార్తలు

మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక

విజయవాడ: ఆంద్రా క్రికెట్‌ ఆసోషియేషన్‌ సెంట్రల్‌ జోన్‌ అండర్‌ 16 మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక జట్టును జోన్‌ కార్యదర్శి పోకా రమేష్‌ వెల్లడించారు. సీహెచ్‌ జాన్సీ …

విద్యుత్‌ కోత పై టీఆర్‌ఎస్‌ నిరసన

కరీంనగర్‌ టౌన్‌ : వేళాపాళ లేని కరెంటు కోతకు నిరసనగా, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు రవీందర్‌ సింగ్‌, మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా …

ఎంపీ పొన్నంను విమర్శించే నైతిక హక్కు లేదు

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను విమర్శించే నైతిక హక్కు వైఎస్సార్‌సీపీ నాయకులు పుట్ట మధు, కేకే, ఆది శ్రీనివాస్‌కు లేదని …

ప్రముఖ కవి కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి పలువురు సంతాపం

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ప్రముఖ కవి, సాహితీవేత్త, పద్యకవి తెలుగు పండితుడు కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ సంతాపం …

కలెక్టర్‌కు వృద్ధుల సంక్షేమ సంఘం వినతి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : కోరుట్ల పట్టణంలో వృద్ధుల సంక్షేమ సంఘం నివాసం కోసం ఆశ్రమానికి మూడెకరాల భూమిని ఇప్పించాలని కోరుట్ల వృద్ధ సంక్షేమ …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: జిల్లా లోని అమనగల్‌లో ఏ కస్టంమోచ్చిందో కాని ఓ తల్లి దారుణానికి ఒడికట్టింది. తన పేగు తెలంచుకుని పుట్టిన బిడ్డల గొంతు కోసి తను ఆత్మహత్యకు …

విద్యా రంగానికి ప్రాధాన్యం

జమ్మికుంట (కరీంనగర్‌): దేశ రక్షణకు సమానంగా విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఎంపీ మాట్లాడుతూ కరీంనగర్‌ లోక్‌సభ …

డ్రైనేజ్‌లు మనుషులచే శుభ్రం చేయించడం పై చర్యలు చేపడతామని ప్రధాని హమీ ఇచ్చారు: అమీర్‌ఖాన్‌

ఢీల్లీ: పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చపడతామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హమీ ఇచ్చారని బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ చెప్పారు. ప్రధాని అకూలంగా స్పందించారన్న అమీర్‌ ఖాన్‌ …

మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ను వేలం వేయండి

మహబూబ్‌నగర్‌: భూ సేకరణ కేసులో పరిహరం చెల్లించనందుకు కలెక్టరేట్‌ను వేలం వేయాలని కోర్టు అదేశించింది. ఆగస్టు 22న కలెక్టరేట్‌ అంబేద్కర్‌ భవన్‌లను వేలంవేయాలని పేర్కొంది మహబూబ్‌నగర్‌ జిల్లా …

మెడికల్‌ సీట్లు పెంచమని కోరాం

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు అదేశాల మేరకు వైద్య సీట్లు పెంచాలని భారత వైద్య మండలి చైర్మన్‌ డా||తల్వార్‌ను కోరామని వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. …