జిల్లా వార్తలు

శరద్‌యాదవ్‌తో దేవేందర్‌గౌడ్‌ భేటీ

ఢీల్లీ: జేడీయా నేత శరద్‌యాదవ్‌తో తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్‌గౌడ్‌ ఈరోజు భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌, ఉపరాష్ట్రపతి అభ్యర్ధితంపై వారు చర్చించినట్లు …

చలో సెక్రటేరియట్‌

హైదరాబాద్‌: ఈ నెల 25 న విద్యుత్‌ సంక్షోభానికి నిరసనగా చలో సెక్రటేరియట్‌ కార్యక్రమం నిర్వహించనున్నాయి. సీపీఐ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జరిగిన వామపక్షాల భేటీలో ఈ …

ముగింపు దశలో బోనాల వేడుకలు

హైదరాబాద్‌: నగరంలోని లాల్‌ దర్వాజ ప్రాంతంలో బోనాల వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. అమ్మవార్ల వూరేగింపు ప్రారంభమైంది. ఈ వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో హజరయ్యారు.

పూరీ-చెన్నైల మధ్య సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

భువనేశ్వర్‌: ఈ నెల 22న పూరీ-చెన్నైల మధ్య సూపర్‌ ఫాస్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనుంది. ప్రతి సోమవారం సాయంత్రం 4.15 గంటలకు చెన్నై నుంచి తిరిగి …

గుర్తుతెలియని వ్యక్తి కండక్టర్‌నంటూ డబ్బు వసూలు

కర్నూలు: నంద్యాల ఆర్టీసీ బస్సులో కండక్టర్‌నంటూ గుర్తు తెలియని వ్యక్తి ప్రయాణీకులనుంచి డబ్బులు వసూలు చేశాడు. టికెట్లు మళ్లీ ఇస్తానంటూ అందరి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. …

శ్రీరాంపూర్‌ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు

అస్వస్థతకు గురైన విద్యార్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ పాఠశాలలో స్వస్థతకు గురైన విద్యార్థులను సోమవారం రాష్ట్ర …

సునీల్‌ గవాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం

ఢీల్లీ: భారత్‌, పాకాస్థాన్‌ జట్ల మధ్య వచ్చే డిసెంబరులో వన్డే సరీస్‌ నిర్వహించాలని, ఈ సరీస్‌కి భారత్‌ అతిధ్యమివ్వాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ క్రికెటర్‌ …

టీడీపీని వీడేది లేదు:వంశీ

విజయవాడ: వల్లభనేని వంశీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చాడు తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలపై ఆయన తీవ్రంగా ఖండించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీ …

తెలంగాణపై వైకాపా స్పష్టమైన వైకరి ప్రకటించాలి:టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: ఈ రోజు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైకరి ప్రకటించాలని సిరిసిల్ల చేనేతపై విజయమ్మ మోసలి కన్నీరు కారుస్తుందని …

తెలంగాణ సమరయోధుల సమావేశంలో పరకాలకు పరాభావం

హైదరబాద్‌: ఈ రోజు స్వతంత్ర సమరమోధుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశంలో పరకాల ప్రభాకర్‌కు పరాభావం ఎదురైంది. తెలంగాణ నేతలు పరకాలను నిలదీసారు.బీజేపీ కాకినాడలో తెలంగాణ …