జిల్లా వార్తలు

టిఆర్‌ఎస్‌ కరెంటు ఆఫిస్‌ ముట్టడి

కరీంనగర్‌ : పట్టణంలో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కరెంటు కోతలకు నిరసనగా కరెంటు ఆఫిస్‌ ముట్టడించారు. ఈ సందర్భగా స్వల్ప ఆందోళన చొటుచేసుకుంది.

వాజ్‌పేయిని పిలువం

న్యూఢిల్లీ : 2జీ కుంభకోణంపె విచారణలో భాగంగా మాజీ ప్రదాని అటల్‌ బిహర్‌ వాజ్‌పేయిని తామ ముందు హాజరుకావాలని కోరబోమని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) చైర్మెన్‌ …

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. మే నెలలో 7.55గా ఉన్న ద్రవోల్బణం, ఈనెల 7.25కు తగ్గింది.

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగార ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,570లు కాగా, 22 క్యారెట్ల …

మంత్రులకు న్యాయసహాయంపై హైకోర్టులో ప్రైవేటు పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయసహాయంపై హైకోర్టులో ప్రైవేటు పిటిషన్‌ను  దాఖలైంది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం …

వివాదస్పద వాఖ్యలపై మంత్రి టీజీ వివారణ

హైదారబాద్‌ : ఎప్పుడు వివాదలతో వార్తలో ఉండే మంత్రి టీజీ తాజాగా ఐఏఎస్‌లపై చేసిన వివాదస్పద వాఖ్యలపై తన వివారణ ఇచ్చుకున్నారు. పనిచేయని రాజకీయ నేతలు, అధికారులను …

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్వంత్‌సింగ్‌

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా భాజపా సీనియర్‌ నేత జస్వంత్‌సింగ్‌ పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ఈ రోజు భేటీ అయిన ఎన్డీఏ నేతలు అభ్యర్ధి ఎంపికపై చర్చించారు. …

వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్తత

కరీంనగర్‌ జిల్లాలోని మహాముత్తారం మండలం కోనంపేట శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 1500 మంది రైతులు గుమిగూడారు. రెవెన్యూ, …

రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కోతలకు నిరసనగా నేడు తెరాస రాస్తారోకోలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కోతలకు నరిసనగా సోమవారం తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకోలు చేయాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఓ …

ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్లో  సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు 200 మెగావాట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తిని  నిలిపివేశారు. గత రెండు రోజుల క్రితమే …