జిల్లా వార్తలు
పోలవరం టెండర్లు మళ్లీ వాయిదా
హైదరాబాద్ : పోలవరం టెండర్ల ప్రకియ మళ్లీ వాయిదా పడింది. సీఎం పర్యటనలో అధికారులు తీరికలేకుండా ఉండటంతో రెండుమూడు రోజులు అనంతరం వీటిని తెరరువాలని అధికారులు నిర్ణయించారు.
త్వరలో దాయాదుల పోరు
ముంబయి : భారత్-పాక్ల మధ్య 3 వన్డేల క్రికెట్ మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ నెలలో పాక్ టీం భారత్లో పర్యటిస్తుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
- నిరుపేదలకు ఆపద్బాంధవుడు…. నాయిని వెంకట్ గౌడ్ (గజిని)
- ప్రముఖ వైద్యుడు బాపురెడ్డి కన్నుమూత
- 39 కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి
- అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు
- పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి
- విశాఖ రైలు ప్రయాణం ఇక నాలుగు గంటలే
- అనుమానాస్పద స్థితిలో కోతుల మృతి
- గుస్సాడీ నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు
- చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి
- పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం
- మరిన్ని వార్తలు