జిల్లా వార్తలు

మన్మోహన్‌సింగ్‌ను కలిసిన అమీర్‌ఖాన్‌

ఢిల్లీ: భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఈ రోజు బాలివుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ కలిసాడు సపాయి వ్యవస్థను రద్దు చేయాలని ఆయన కొరాడు, ముఖ్యంగా డ్రైనేజిలో మనుషులను …

పోలవరం టెండర్లు మళ్లీ వాయిదా

హైదరాబాద్‌ : పోలవరం టెండర్ల ప్రకియ మళ్లీ వాయిదా పడింది. సీఎం పర్యటనలో అధికారులు తీరికలేకుండా ఉండటంతో రెండుమూడు రోజులు అనంతరం వీటిని తెరరువాలని అధికారులు నిర్ణయించారు.

కృష్ణడెల్టాకు నీటి విడుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ఈ రోజు రాష్ట్ర నీటిపారుదల శాఖకు మధ్యంతర ఉత్తర్వులు జారిచేసింది. సాగర్‌ జలాలను కృష్ణ డెల్టాకు విడుదల చేయాటానికి సాగర్‌ జలాశయంలో 510అడుగుల …

త్వరలో దాయాదుల పోరు

ముంబయి : భారత్‌-పాక్‌ల మధ్య 3 వన్డేల క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. డిసెంబర్‌ నెలలో పాక్‌ టీం భారత్‌లో పర్యటిస్తుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రజలపై మరో గుది బండ

హైదరాబాద్‌ : ఇప్పటికే అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న సర్కరు మరో సంచాలన నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో భారీగా పెరగన్ను కరెంటు …

ఆషాఢం బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో

హైదరాబాద్‌: ఆషాఢం బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరంలో సాగుతున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు  తెలియజేశారు. భక్తులకు కావలసిన సౌకర్యాలు, పారిశుద్ధ్య సేవలను తమ సిబ్బంది సమర్థంగా అందిస్తున్నారని …

తెదేపా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాజకీయపార్టీల్లో కదలిక: చంద్రబాబు

హైదరాబాద్‌: తెదేపా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో ఇతర రాజకీయపార్టీల్లో కదలిక వచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  చెప్పారు. జూలై 9న తాము ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను …

తెలంగాణా రాష్ట్రం ఎన్నికల్లోనే పోటీ చేస్తా : షబ్బీర్‌

నిజామాబాద్‌ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్‌ అదిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆవాభవం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చే వరకు …

ఈశాన్య రాష్ట్రాలలో స్వల్ప భూప్రకంపనలు

షిలాంగ్గా/ కొహిమ : ఈశాన్య రాష్ట్రల్లోని పలు ప్రాంతాల్లో అదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రీయాక్టరు స్కేలు పై ప్రకంపనల త్రీవత 5.5గా నమోదైంది. ఇటానగర్‌, గౌహతి, …

ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న అధికారుల పదోన్నతుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న అధికారులకు పదోన్నతులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లను తీవ్రంగా …