జిల్లా వార్తలు
శ్రీవారిదర్శనానికి భక్తుల రద్దీ
తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం ఉదయం 31కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు,ప్రత్యేక ప్రవేశదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
విశాఖలో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు
విశాఖ:జీకేవీది మండలం ఎర్రచెరువు వద్ద పోలీసులకు,మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి,ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- నిరుపేదలకు ఆపద్బాంధవుడు…. నాయిని వెంకట్ గౌడ్ (గజిని)
- ప్రముఖ వైద్యుడు బాపురెడ్డి కన్నుమూత
- 39 కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి
- అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు
- పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి
- విశాఖ రైలు ప్రయాణం ఇక నాలుగు గంటలే
- అనుమానాస్పద స్థితిలో కోతుల మృతి
- గుస్సాడీ నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు
- చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి
- పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం
- మరిన్ని వార్తలు