జిల్లా వార్తలు

18న లంబాడాల ‘చలో హైదరాబాద్‌’

హైదరాబాద్‌: తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, తండాల సమగ్ర గ్రామీణాభివృద్ధికి రూ. ఐదు కోట్ల రూపాయాల ప్యాకేజీ ఇవ్వాలని, తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ …

సైనా జీవిత చరిత్ర పుస్తకం అవిష్కరణ

హైదారబాద్‌ : ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వల్‌ జీవిత విశేషాలతో రచించిన పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించారు.టి. ఎన్‌. సుధీర్‌ రచించిన ఈ పుస్తకంలో బ్యాట్మింటన్‌ …

డైట్‌ సెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌:డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌సెట్‌ ఆదివారం ఉదయం ప్రారంభమైంది.రాష్ట్రవ్యాప్తంగా 1359 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు డైట్‌సెట్‌ కన్వీనర్‌ సురేంద్ర తెలిపారు.ఈ సారి రికార్డుస్థాయిలో 3,18,000 మంది …

14 మంది అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

శ్రీనగర్‌: జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దిగ్డోల్‌ వద్ద అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఆర్టీసీ చెందగా.. 19 మందికి గాయాలయ్యాయి. …

మంత్రులు, ఎమ్మెల్యేలు సహనంతో ఉండాలి: ముఖ్యమంత్రి

తూర్పుగోదావరి: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మ్యుఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రంపచోడవరంలో శనివారం పర్యటించిన సీఎం ఇవాళ అమలాపురంలో పర్యటించనున్నారు. అమలాపురం బయల్దేరే ముందు …

శ్రీవారిదర్శనానికి భక్తుల రద్దీ

తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం ఉదయం 31కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు,ప్రత్యేక ప్రవేశదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

రెండోసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరిన సునీతా విలియమ్స్‌

బైకనూర్‌:సునీతా విలియమ్స్‌ రెండొసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరింది.రష్యాలోని బైనూర్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం  ప్రయాణం మొదలైంది.ఆమెతోపాటు మరో ఇద్దరు ఇంజినీర్లు ఈ వ్యోమనౌకలో …

రైతు బజార్లలో రూ.27కే కిలో బియ్యం

కాజీపేట్‌:వరంగల్‌ నగరంలో రైతు బజార్లలో రూ.27కే కిలో స్వర్ణమసూరి బియ్యం అందించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు.నూతనంగా పదవీ బాద్యతల స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న వీటిని ఆదివారం …

చెట్టును ఢీకొన్న కారు..నలుగురి మృతి

పశ్చిమగోదావరి:దెందులూరు మండలం గంగన్నగూడెం వద్ద ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.మృతులంతా హైదరాబాద్‌ వాసులు పశ్చిమగోదావరి జిల్లాలో …

విశాఖలో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు

విశాఖ:జీకేవీది మండలం ఎర్రచెరువు వద్ద పోలీసులకు,మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి,ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.