జిల్లా వార్తలు

ఉపాధి పథకంతో చేనేత రంగం అనుసంధానం:సీఎం కిరణ్‌

తూర్పుగోదావరి: చేనేత కాలనీలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించారు. ఇక్కడ మాట్లాడుతూ చేనేత రంగాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసేందుకు కేంద్రంతో చర్చిస్తానని అన్నారు. …

లింక్‌ తెగి బోగీలను వదిలి వెళ్లిన గూడ్స్‌

కర్నూరు: లింక్‌ తెగిపోవడంతో బోగీలను వదిలిపెట్టి గూడ్స్‌ రైలు వెళ్లిపోయిన ఘటన కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో చోటుచేసుకువది. కర్నూలు రైల్వే స్టేషన్‌ దాటిన అనంతరం గూడ్స్‌ రైలు …

నాగాలాండ్‌లో స్వల్ప భూప్రకంపనలు

కోహిమ:నాగాలాండ్‌లో పలుచోట్ల స్వల్ప భూకంపం చోటుచేసుకుంది.దీని తీవ్రత రిక్టర్‌స్కూల్‌పై 5.5గా నమోదైంది.కోహిమకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ఇద్దరు వ్యక్తులను హత్యచేసిన గుర్తుతెలియని వ్యక్తులు

మదనపల్లి: మదనపల్లి మండలంలోని చిన్నాయన చెరువు పల్లెలో శనివారం రాత్రి సుధాకర్‌ రెడ్డి(40), లక్ష్మినారాయణ(28) దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన రామకృష్ణరెడ్డికి సుధాకర్‌రెడ్డికి మధ్య …

పితాని నివాసంలో మంత్రుల కమీటీ సమావేశం

హైదరబాద్‌: రాష్ట్రంలో ఇటివల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఓటమి చవి చూడటంతో ఓటమికి గల కారాణాలను విశ్లేషించటానికి మంత్రి పితాని సత్యనారాయణ నివాసంలో మంత్రు …

ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించిన సీఎం

అమలాపురం:తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిసున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అమలాపురం కిమ్స్‌ అసుపత్రిని సందర్శించారు.ఆసుపత్రిలో ఏర్పాటు చేసిని కార్యక్రమంలో పాల్గొని ఆరొగ్యశ్రీ రోగులను పరామర్శించారు.కిమ్స్‌ వైద్య విద్యార్థులతో కాసేపు సీఎం …

బ్యాంకు సొమ్ము రూ.కోటిన్నర స్వాదీనం

విశాఖపట్నం:విశాఖపట్నం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీతంపేట శాఖలో గల్లంతైన సుమారు కోటిన్నర(1,48,99,000)రూపాయల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.ఆ బ్యాంకు ఉద్యోగి అభయానంద్‌ పాశ్వాస్‌ను నిందితుడిగా గుర్తించారు.ఈ …

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

విశాఖ:ఒడిశా నుంచి తెలంగాణ,దక్షిణ కోస్తాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పడీన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.దీనికి తోడు జార్ఖండ్‌ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంద్ర వరకూ …

మంత్రి వ్యాఖ్యలు హీన రాజకీయాలకు నిదర్శనం:జేపీ

విశాఖపట్నం:ఐఏఎస్‌ అధికారులపై మంత్రి టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యలు క్షీణ,హీన రాజకీయాలకు నిదర్శమని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు.మంత్రి హోదాలో ఉంటూ శాసనసబలో తప్పుచేసే …

తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ అసమర్థుత, ముందుచూపు లేని కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలకు నిరసనగా సోమవారం తెలంగాణ …