జిల్లా వార్తలు

ఎర్ర చందనం స్వాధీనం

కడప: కడప జిల్లాలోని పోరుమామిళ్ల, పుల్లం పేట ప్రాంతాల్లో స్మగ్లర్లు దాచిపెట్టిన ఎర్రచందనంను అటవీశాఖాధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. …

సీఎంగా బాధ్యతలు స్వీరరించాలని శెట్టారును ఆహ్వనించిన గవర్నర్‌

కర్నాటక: కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని బీజేపీ సీనియర్‌నేత జగదీశ్‌ శెట్టార్‌ను కర్నాటక గవర్నర్‌ ఆహ్వనించారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటు చేసే వరకు సదానందగౌడ అపదర్మ ముఖ్యమంత్రిగా …

శెట్టార్‌కు గవర్నర్‌ ఆహ్వానం

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని జగదీశ్‌శెట్టార్‌కు కార్ణటక గవర్నర్‌ భరద్వాజ్‌ కోరారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటుచేసే వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా సదానందగౌడ్‌ కొనసాగనున్నట్టు గవర్నర్‌ కార్యలయం …

రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కేంద్రం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పేర్కొన్నారు. తెలంగాణపై నేతల అభిప్రాయం కొనసాగుతున్నదని తెలియజేశారు. …

తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుంది:కేసీఆర్‌

ముంబాయి: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ కార్యలయంలో మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పాటవుతుందని తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఈ …

రూ.29-30వేల మధ్య పసిడి ధర!

హైదరాబాద్‌, జూలై 11 : పసిడి ధర 29-30 వేల రూపాయల మధ్య ఉంటోంది. పెళ్లిళ్లు లేకపోయినా ధర పైపైకి ఎదుగుతు ఉండడం పట్ల మధ్యతరగతి ప్రజలు …

గొంతుకోసి..సొమ్ము అపహరణ

హైదరాబాద్‌, జూలై 11 : పాట్నీ సెంటరులో ఓ దారుణం చోటు చేసుకుంది. 2 వేల రూపాయల కోసం ఒక యువకుడి గొంతుకోసి దోచుకుపోయిన వైనం పాట్నీ …

కెపిహెచ్‌బిలో దోపిడీ!

హైదరాబాద్‌, జూలై 11 : కెపిహెచ్‌బిలో దోపిడి జరిగింది. ఎల్‌ఐజిలోని ఒక ఇంట్లో బుధవారం ఉదయం దొంగలు ప్రవేశించి ఇంటి యజమానురాలిని బాత్‌రూములో బంధించారు. ఇంటిలోని బీరువాను …

బేబీ కేర్‌ సెంటర్ల లైసెన్సింగ్‌పై..

హైదరాబాద్‌, జూలై 11 : బేబీకేర్‌ సెంటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నామని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవారంనాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ బేబీ కేర్‌ …

14 నుంచి తూగోజీలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌, జూలై 11 : ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ …