జిల్లా వార్తలు

త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇవాళ త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు 18. 5 శాతం వృద్ధి సాధించింది. మొదటి త్రైమాసిక ఫలితాల్లో …

నానిపై టీడీపీ నేతల ఫైర్‌

హైదరాబాద్‌: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. నాని సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఏకపక్షంగా పార్టీ నుంచి గెంటేశారని నాని ఆరోపించారు. …

సికింద్రాబాద్‌ నుంచి నాలుగు కొత్త రైళ్లు ప్రారంభం

హైదరాబాద్‌, జూలై :వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి మునియప్పను కోరారు. బుధవారంనాడు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా …

ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేయొద్దు : స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, జూలై 11 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేయవద్దని, ఆస్తుల ధ్వంసానికి పాల్పడవద్దని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ బుధవారం నాడు ప్రజలకు విజ్ఞప్తి …

జనాభా నియంత్రణపై ప్రజల్లో మార్పు రావాలి

ఎంపి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, జూలై 11 : రోజు రోజు పెరుగుతున్న జనాభా నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ …

సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం

కరీంనగర్‌, జూలై 11 : రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ బుధవారం నాడు తెలిపారు. …

సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. గాలి బెయిల్‌ ముడుపుల కేసు వ్యవహారంలో ఆయనను ఈ రోజు ఉదయం ఏసీబీ అదుపులోకి …

డీఎస్సీ వాయిదా వేసే ప్రసక్తేలేదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎస్సీ నిర్వహణ పడదని రాష్ట్రమంత్రి పార్థసారధి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పదే పదే పరీక్ష తేతీలు మార్చటం వలన …

లోయలో పడిన పాఠశాల బస్సు

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గుల్యార్గ్‌ వద్ద ఓ స్కూలు బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. 51 మంది గాయపడ్డారు. ఒక టీచరు, ఒక …

ఎన్టీపీసీలో విద్యుత్తు ఉత్పత్తికి ఆటాంకం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాడ్డ సాంకేతిక లోపంతో బుధవారం ఆరవ యూనిట్‌లో విద్యుత్తు  నిలిచిపోయింది. ఆరవ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కావడంతో 500 మెగావాట్ల విద్యుత్తు …