జిల్లా వార్తలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ శెట్టర్‌ : ప్రమాణస్వీకారం

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి 27వ ముఖ్యమంత్రిగా జగదీష్‌ శెట్టర్‌ ఈ రోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కె..ఎస్‌. ఈశ్వరప్ప, ఆర్‌. అశోక్‌ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం …

ఫిల్మ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ కార్యాలయంపై దాడితో మాకు సంబంధం లేదు

హైదరాబాద్‌: ఫిల్మ్‌నగర్‌లోని జూనియర్‌ ఎన్టీఆర్‌ కార్యాలయంపై జరిగిన దాడిని తెలుగు యువత నాయకులు ఖండించారు. ఈఘటనతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు ఈ …

ఆత్మప్రబోదంతో ఓటేయండి

లక్నో:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు,ఎమ్మేల్యేలంతా ఆత్మప్రబోదానుసారం ఓటేయాలని భాజపా మద్దతిసున్న అభ్యర్థి పీఏసంగ్మా కోరారు.లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీల నిర్ణయాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.పార్టీలు వివ్‌లు జారీ …

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలావున్నాయి. 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.29,580, 22 క్యారెట్ల బంగారం రూ.28.800, వెండి కిలో రూ.52,200 …

కామాక్షీ సిమెంట్‌ కంపనీ లాకౌట్‌

నల్గొండ: నల్గొండ జిల్లాలోని చౌటపల్లి కామాక్షి సిమెంట్‌ కంపెని లాకౌట్‌ ప్రకటించింది. కంపెనీ నష్టాలతో కొనసాగించలేమని అందుకే లాకౌట్‌ ప్రకటించినట్లు  యాజమాన్యం తెలిపింది. దీంతో కార్మికులు ఆందోళనకు …

ఆస్తి కోసమే లైలా,కుటుంబాన్ని హతమార్చా

ముంబయి:బాలీవుడ్‌ నటి లైలాఖాన్‌ హత్యకేసులో పర్వేజ్‌ తక్‌ వెల్లడించారు.అస్తి కోసమే బాలీవుడ్‌ నటి లైలాఖాన్‌ సహ కుటుంబ సభ్యులను హతమార్చినట్లు నిందితుడు పర్వేజ్‌ తక్‌ వెల్లడించారు.లైలా తల్లి …

జడ్జి నర్సింహరావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో జడ్టి లక్ష్మీనర్సింహరావు ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజాయున పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఉస్మానియా ఆస్పత్రికి …

టెలికాం శాఖ మాజీ మంత్ర రాజాను ప్రశ్నించిన ఈడీ అధికారులు

ఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేటాంయింపు, వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలకు  సంబంధించి టెలికాం శాఖ మాజీ మంత్రి రాజాను ఈడీ అధికారులు ఈ రోజు ప్రశ్నించారు.  ఈకేసుకు సంబంధించిన …

దాడిని రాజకీయకోణంలో చూడొద్దు: హరికృష్ణ

హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ కార్యాలయంపై జరిగిన రాళ్ల దాడిని రాజకీయ కోణంలో చూడొద్దని జూనియర్‌ ఎన్టీఆర్‌ తండ్రి నందమూరి హరికృష్ణ కోరారు. అప్పుడప్పుడు ఆకతాయిలు ఇలాంటి పనులు …

ఘరానాదొంగ దారుణహత్య

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలం మోతుమర్లలో ఘని అనే ఘరానాదొంగను, అతని భార్యను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఘనిపై పదకి …