జిల్లా వార్తలు

స్పెక్ట్రమ్‌ మంత్రుల బృందం నేడు భేటీ

న్యూఢిల్లీ : స్పెక్ట్రమ్‌ కేటాయింపుల పై నియమించిన మంత్రుల అధికారిక బృందం నేడు భేటీ కానుంది. సౌత్‌ బ్లాక్‌లోని కేంద్ర రక్షణశాఖ మంత్రి అంటోని కార్యలయంలో జరిగే …

బల్లి పడిన పాలు తాగి 50 మంది విద్యార్థులకు అస్వస్థత

తిరుపతి: ఎస్పీ శిల్పకళాశాలలో బల్లిపడిన పాలు తాగి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే తితిదే కేంద్రీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో …

జైలునుంచి విడుదలైన పింకీ ప్రమాణిక్‌

కోల్‌కతా: ఆసియా క్రీడల్లో బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్‌ బెయిల్‌ అభించడంతో ఈ రోజు జైలునుంచి విడుదలయ్యింది.అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పింకీ గత 26 రోజులుగా …

కార్ణాటక ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన సదానందగౌడ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడ తన రాజీనామా లేఖను గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌కు ఈ ఉదయం సమర్పించారు. భాజపా శాసనసభాపక్ష ఎన్నికైన జగదీష్‌ …

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 101 పాయింట్లకు పైగా నష్టపోయింది. కాసేపటికి స్వల్పంగా పుంజుకొని 62 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అటు నిఫ్టీ …

భర్త చేతిలో భార్య హతం

గోదావరిఖని: రాజీవ్‌నగర్‌లో భార్య పై అనుమనంతో కనకమ్మ (28) అనే  మహిళను అమె భర్త మల్లయ్య  చీర కొండుతో ఉరివేసి చంపాడు.బుధవారం  తెల్లవారుజామున భార్యను హత్య చేసి …

ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్‌ సీఎం విజయం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ ఉప ఎన్నికలో విజయం సాధించారు. సితార్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థిప్రకాశ్‌పంత్‌పై 39,954 …

రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ ఎన్నికల్లో రాష్ట్ర కమిటీతో పాటు అన్ని శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలను ఎన్నుకోనున్నారు. …

కోర్టులో హాజరైన రాందాన్‌.. వారెంట్లు రద్దు

న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి రాందాన్‌ మంగళవారం స్థానిక న్యాయస్థానంలో హాజరయ్యారు. దీంతో సీబీఐ న్యాయమూర్తి తల్వంత్‌సింగ్‌ …

షేక్‌ సాలెహ్‌ ట్రస్ట్‌ సేవలు అమూల్యం

– డీఆర్‌వో బీఆర్‌ ప్రసాద్‌ కరీంనగర్‌, జూలై 10 (జనంసాక్షి) : కరీంనగర్‌ జిల్లాలో షేక్‌ సాలెహ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న సేవలు అమూల్యమని …