జిల్లా వార్తలు

మరుగుదొడ్లలో మంచినీటి వసతికి రూ.28.50 కోట్ల నిధులు మంజూరు

సంగారెడ్డి, జూన్‌ 13 : మరుగుదొడ్ల నిర్మాణంలో నీటి వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.28.50 కోట్ల రూపాయలను మెదక్‌ జిల్లాకు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ …

ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే తెలంగాణ

ధర్మారం : తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసినప్పుడే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్‌ అన్నారు. ధర్మారం మండలం అబ్బాస్‌పూర్‌లో నిర్వహించిన బీరప్పదేవుని …

కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించిన ములాయం,మమత

న్యూడిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశం లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తిరస్కరించారు. …

ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండం కుందనపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న పామాయిల్‌ …

అవినీతికి కేంద్రంగా మారిన హైదరాబాద్‌ : కిరణ్‌బేడీ

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, అన్నా బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన అన్నా బృందం …

పోలవరం టెండర్ల గడువు జూలై 5కు వాయిదా

హైదరాబాద్‌ : పోలవరం టెండర్ల గడువు జూలై  ఐదుకు వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వం ఈ టెండర్లను ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా ఆహ్వానించింది. 4,717 కోట్ల రూపాయలను …

గాలి బెయిల్‌ రద్దు

హైదరబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు ఈ రోజు రద్దు చేసింది. బెయిల్‌ అంశం పై దిగువ కోర్టులో సవల్‌ చేసుకోవచ్చని హైకోర్టు …

కోర్టులో లోంగి పోయిన నిత్యనంద

బెంగుళూర్‌: రెండు రోజులుగ నిత్యనంద ఇంటి వద్ద బలగాలతో మోహరించి నిత్యనంద ఇంట్లో సోదాలు జరిపిన క్రమంలో, నిత్యనంద రాంనగర్‌ జిల్లా కోర్టులో లోంగిపోయినాడు. మీడియా ప్రతినిది …

సచివాలయ ఉద్యోగుల క్రీడలను ప్రారంబించిన సిఎం

లాల్‌బహుదూర్‌ స్టేడియం: నాలుగు రోజులపాటు జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్రీడలు లాల్‌ బహుదర్‌ స్టేడియంలో మఖ్యంమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అట్టహాసంగ ప్రారంభించారు. ఇందులో 20 విభాగాల్లో తలపడుతున్నారు.  …

ప్రముఖ గజల్‌ గాయకుడు మృతిపై జనంసాక్షి ప్రత్యేక కథనం

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో ప్రముఖ గజల్‌ గాయకుడు మోహిదిహాసన్‌ కరాచిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఆయన నేడు తుది శ్వాస విడిచాడు. ఆయన 1927లో రాజాస్థాన్‌లోని  లూన …