తెలంగాణ

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ‌

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ తెలిపింది. గ్రూప్-1 అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసేందుకు కూడా త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం …

తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందనే అంశం కలకలం రేపుతోంది. ఇది సూసైడా, లేక కుట్ర ఏదైనా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి …

మూగజీవాల మృత్యుఘోష

ఆసి ఫాబాద్ : రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి చెందిన సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. శనివారం …

ట్రాన్స్ జెండర్లకు శుభవార్త… 

TG: రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ల ఆధార్ నమోదు, వివరాల్లో మార్పుల కోసం ఈ నెల 22 నుండి 24 వరకు రాష్ట్ర స్థాయి ఆధార్ నమోదు కేంద్రాన్ని …

త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేం: CM రేవంత్‌

హైదరాబాద్ (జనం సాక్షి) జీవితంలో రిస్క్‌ లేకుండా గొప్ప విజయాలు, త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ISBలో నిర్వహించిన లీడర్‌షిప్‌ …

కోర్సుల్లేని వర్సిటీకి వీసీగా సాంకేతిక విద్య ప్రొఫెసర్‌

పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్‌ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్‌ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే …

సెక్రటేరియ‌ట్‌కు బ‌య‌ల్దేరిన గ్రూప్-1 అభ్య‌ర్థులు

గ్రూప్-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాకు ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో గ్రూప్-1 అభ్య‌ర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జీవో …

తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే …

మద్యం మాఫియా గుప్పిట్లో ఎక్సైజ్‌

ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు అక్రమంగా మద్యం తయారుచేసి దొంగచాటు గా విక్రయిస్తున్న రెండు డిస్టిలరీల మీద ఓ ఐఏఎస్‌ అధికారిణి దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి …

గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. …