తెలంగాణ

హామీలు ఎందుకు అమలు చేయడంలేదు

` శ్వేతపత్రం విడుదల చేయండి ` కూనంనేని డిమాండ్‌ ` బిజెపి, బిఆర్‌ఎస్‌లు శాంతిభద్రతల సమస్య సృష్టించే యత్నం చేస్తున్నాయని ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని …

విచారణకు హాజరైన రాజ్‌ పాకాల

` జన్వాడ ఫామ్‌హౌజ్‌ కేసులో పోలీసుల ఎదుటకు కేటీఆర్‌ బావమరిది హైదరాబాద్‌(జనంసాక్షి): జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల మోకిల …

కులగణన చేద్దాం.. స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం

` దేశానికి రోల్‌మోడల్‌గా ప్రక్రియ ` ఇది ఎక్స్‌రే మాత్రమే కాదు.. మెగా హెల్త్‌ చెకప్‌ లాంటిది ` రాహుల్‌ హామీ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం …

మయోనైస్‌పై వైద్య ఆరోగ్య శాఖ నిషేధం

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైస్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం …

నవంబర్‌ 6నుంచి కుల గణన ప్రక్రియ

హైదరాబాద్‌ : కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు.. దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన ప్రక్రియ నవంబర్‌ 6న ప్రారంభమవుతుందని బీసీ …

నగరంలో ఎక్కడికక్కడే నిలుస్తున్న ట్రాఫిక్‌ ,సమస్య పరిష్కారంపై ట్రాఫిక్‌ పోలీసుల దృష్టేది?

నగరంలో ట్రాఫిక్‌ జంక్షన్లు దాటేందుకు ఎదురు చూపులు తప్పడం లేదు. ట్రాఫిక్‌తో రోడ్లన్నీ రద్దీగా ఉన్నా, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే …

కేజీబీవీ విద్యార్థునిల పరిస్థితివిషమం?.హైదరాబాద్‌లోని అపోలోకుతరలింపు

  ముత్తారం కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో( KGBV students) ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 53 మంది విద్యార్థినిలు ఆదివారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ …

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ విచారణ వాయిదా

    మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై (Defamation Case) విచారణ వాయిదా పడింది. నాంపల్లి …

భార్యను హతమార్చిన భర్త

  కలకాలం జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా మనువాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారి.. పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయి భార్యను అత్యంత కిరాతకంగా …

విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించినందుకు నేడు, రేపు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సంబురాలు.. కేటీఆర్‌

విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించినందుకు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ.18500 …

తాజావార్తలు