తెలంగాణ

పేదల జీవితాలలో వెలుగు నింపడమే ప్రభుత్వం లక్ష్యం

` అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ` మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తాం:మంత్రి ఉత్తమ్ నేరేడుచర్ల(జనంసాక్షి):రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని మరింత అభివద్ధి చేస్తా. పేదల …

ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌కి తెలంగాణే వేదిక

` ఏఐతో సమర్ధవంతంగా పౌరసేవలు ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ` జ్యూరిక్‌లో ముఖ్యమంత్రికి ప్రవాసుల ఘనస్వాగతం దావోస్(జనంసాక్షి):దావోస్ ఆర్టిఫిషియల్ …

నిజామాబాద్‌కు ఉత్తమ్.. ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి…

` మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జుల ఖారరు హైదరాబాద్(జనంసాక్షి)తెలంగాణలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను …

హరీశ్‌రావుకు సిట్ నోటీసులు

` నేడు విచారణకు రావాలని ఆదేశం ` ఫోన్ టాపింగ్ కేసులో కీలకపరిణామం ` రాజకీయ కక్షసాధింపులే కాంగ్రెస్ అజెండా ` హరీశ్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ …

అన్నదాతలకు అండగా ఉంటాం

` మున్సిపాలిటీలలో మహిళా సంఘాలకు 5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ` రైతులు, పేదల కోసం 1.21 లక్షలకు ఖర్చు చేసాం ` రాబందులను దరిదాపుల్లోకి …

ప్రతీ ఆస్పత్రిలో కీమోథెరపీ సెంటర్

` ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం ` ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: …

మేడారంలో సరికొత్త శకం

` వనదేవతలకు కొత్తశోభ ` నూతన గద్దెలపై కొలువుదీరిని సమ్మక్క సారలమ్మలు ` అట్టహాసంగా మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం ` ఆసియాలోనే అతి పెద్ద …

వనజాతరకు వేళాయే..

` జనవరి 28 నుండి 31వరు మేడారం జాతర కాకతీయ రాజుతో పోరాడి నేలకొరిగిన కోయరాజులు నాటినుంచే మేడారం జాతరకు శ్రీకారం ములుగు(జనంసాక్షి):రెండేళ్లకోమారు జరిగే మేడారం జాతర …

ఐపీఎస్‌ అధికారుల బదిలీ

20 మందిని స్థానచలనం చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు …

జేఈఈ పరీక్షల అడ్మిట్‌ కార్డుల విడుదల

న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్‌ సెషన్‌`1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న …