తెలంగాణ

సీఎం వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా విధుల నుంచి బెటాలియ‌న్ పోలీసుల తొల‌గింపు హరీశ్‌ రావు తీవ్ర ఆగ్ర‌హం

  రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ్యక్తిగత భద్రతా విధుల నుంచి స్పెషల్ పోలీసులను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. …

కారు ఢీకొని వ్యక్తి మృతి

ఏర్గట్ల మండలకేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో వ్యక్తికి కారు ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఏర్గట్ల ఏఎస్సై లక్ష్మణ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం..ఏర్గట్ల …

టీచర్ల భర్తీలో అక్రమాలు

చర్ల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్‌టీ కేటగిరీలో 11 పోస్టులను భర్తీ చేయలేదని …

పెద్దపల్లి జిల్లాలో విషాదం

  పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన రామగిరి మండలం రాంనగర్‌లో అర్ధ రాత్రి …

సచివాలయ సిబ్బందిపై నిఘా

బెటాలియన్‌ కానిస్టేబుళ్ల తిరుగుబాటుతో సచివాలయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ అధికారులు, కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేస్తూ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ సోమవారం మెమో …

రాజ్‌ పాకాలకు హైకోర్టులో ఊరట

  జన్వాడలో జరిగిన విందు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్‌ (రాజ్‌పాకాల)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసుల …

శివ మృతిపై రాజోలిలో అనుమానాలు

రాజోలి, అక్టోబర్ 28, (జనంసాక్షి) : ఈ నెల 23వ తేదీన బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడి తుమ్మలపల్లెకు చెందిన శివ మృతి చెందిన విషయం …

కొడంగల్‌ ఎత్తిపోతలకు సీవోటీ మెలిక

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్‌) ఆది నుంచీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ పథకానికి ఆమోదముద్ర …

ఆంక్షలు విధించిన హైదరాబాద్ పోలీస్ ర్యాలీలు, ధర్నాలు నిషేధం ;సివి ఆనంద్

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో రాజధాని హైదరాబాద్‌ అట్టుడుకుతున్నది. రేవంత్ సర్కార్‌ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు సచివాలయాన్ని ముట్టడిస్తున్నారు. …

వరంగల్ మార్కెట్లో సిసిఐ కొనుగోలు చేపట్టక పడిగాపులు కాస్తున్న రైతన్నలు

తేమ పేరుతో పత్తి రైతులకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) చుక్కలు చూపిస్తున్నది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా… ఇప్పటివరకు 24 జిల్లాల్లో ఒక్క …

తాజావార్తలు