తెలంగాణ

చెత్తకుప్పలో పేలుడు

ఒకరికి తీవ్రగాయాలు హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ న్యాక్‌ సమీపంలో ఓ చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం …

రైతు సదస్సులో గందరగోళం

కరీంనగర్‌ , జనంసాక్షి: కరీంనగర్‌ డివిజన్‌ రైతు సదస్సులో గందరగోళ వాతావరణం నెలకొంది. విత్తనాలు , ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని రైతులు ఆందోళన చేశారు.

శుక్రవారం మధ్యాహ్నానికే 26కు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య మధ్యాహాననికే 26కు చేరింది. ఈరోజు రామగుండంలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో …

అగ్నిప్రమాదంలో 20 పూరిళ్లు దగ్ధం

ఖమ్మం జిల్లా : కూసుమంచి మండలం భగవత్‌ వీరతండాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 పూరిళ్లు అగ్నికి అహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ఆస్తినష్టం …

ఇంటర్‌ బోర్డు ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ఆందోళన

హైదరాబాద్‌,జనంసాక్షి: నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రైవేట్‌ కళాశాలల్లో ఫీజులు నియత్రించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఆందోళనకు దిగిన …

15 మంది ట్రైనీ ఎస్సైలకు వైద్య పరీక్షలు

హైదరాబాద్‌ : నగర శివారు బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీ నుంచి సుమారు 15 మంది ట్రైనీ ఎస్సైలు నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో గొంతు నొప్పికి సంబంధించిన వైద్య …

తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్‌ కమిటీ ఈరోజు టీఎన్టీవో భవన్‌లో సమావేశమైంది. ఛలో అసెంబ్లీ , బయ్యారం బస్సు యాత్ర తేదీలు, నిర్వహణ తదితర …

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 27,050, 22 క్యారెట్ల 10 …

చిన్నారుల మరణాలపై సీఎం ఆరా

హైదరాబాద్‌ : నీలోఫర్‌ సహా వివిధ ఆస్పత్రుల్లో పెరిగిన చిన్నారుల మరణాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అరా తీశారు. వీటిపై దిద్దుబాటు చర్చలను తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ కార్యదర్శి …

రామగుండంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత

రామగుండం: కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఈరోజు 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు నిజామాబాద్‌లో 46, హైదరాబాద్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.