తెలంగాణ

అన్ని పార్టీలను మార్చ్‌కు కలుపు పోవుడే

తెలంగాణ మార్చ్‌ చారిత్రాత్మక ఘట్టం కావాలి: కోదండరామ్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ జెఎసి ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయడానికి రేపటి …

నీరో చక్రవర్తిలా మన్మోహన్‌ తీరు

– సీపీఐ నారాయణ ధ్వజం – తెలంగాణ ఇవ్వాలని ప్రధానితో భేటి – ఏకాభిప్రాయం లేదన్న వ్యాఖ్యలపై నిరసన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ”రోమ్‌ …

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ

అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక …

తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు

ఉద్యమ రుచి చూపిస్తాం తెలంగాణ మార్చ్‌తో కేంద్రం మెడలు వంచుతాం : కోదండరాం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, …

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం వద్దు

హైకోర్టులో పిటీషన్‌ దాఖలు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనానికి …

రాజ్యాంగానైనా సవరించండి

తెలంగాణ ఏర్పాటు చేయండి తెలంగాణ సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం సురవరం సుధాకర్‌రెడ్డి హోరెత్తిన ఓ(పో)రుగల్లు.. ఆట్టుకున్న ఎర్రదండు కవాతు ముగిసిన తెలంగాణ ప్రజాపోరు వరంగల్‌, సెప్టెంబర్‌ …

పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్ఫూర్తిదాయకం: శ్రీధర్‌బాబు

కరీంనగర్‌్‌, సెప్టెంబర్‌1 (జనంసాక్షి): పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్పూర్తిదాయకమని జిల్లా మంత్రి శ్రీదర్‌బాబు అన్నారు. శనివారం నగరంలోని ఇందిరా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రిటైర్డ్‌ ఆర్వీఎం పీవో …

ఉద్యమ స్వరూపం మారాలె..

ఈజిప్టు తరహా ఉద్యమాలు రావాల – ప్రజా గాయకుడు గద్దర్‌ హుస్నాబాద్‌్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ప్రస్తుత కాలంలో సాగుతున్న ఉద్యమాల స్వరూపం మారా ల్సిన …

తెలంగాణ ఉద్యమం వెనకబడింది – గద్దర్‌

హుస్నాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యుద్ద రూపంలోకి మారే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన …

ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : నారాయణ

సిరిసిల్ల : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని, రాష్ట్రంలో దొంగల పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ …