తెలంగాణ

కృష్ణానదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మానపాడు: మహబూబ్‌నగర్‌ జిల్లా మానపాడు మండలం పాలపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం …

నేడు ఓయూలో అన్ని పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు, పీహెచ్‌డీ ఇంటర్య్వూలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కిషన్‌రావు తెలియజేశారు. సంతోష్‌కుమార్‌ మృతితో క్యాంపస్‌లో నెలకోన్న ఉద్రిక్త …

నేడు ఢిల్లీకి అనం, డీఎల్‌

హైదరాబాద్‌: సీనియర్‌ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డిలు గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ చిదంబరంతో జరగనున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి హాజరుకానున్నారు. …

బాబుకు మళ్లీ తెలంగాణ సెగ..

పాదయాత్రను అడ్డుకొన్న తెలంగాణవాదులు తెలంగాణపై కేంద్రమే ప్రకటన చేయాలి ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం పాదయాత్రలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): బాబుకు …

ఎన్జీ రంగా వర్సిటీలో ఉద్రిక్తత

తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని డిమాండ్‌ విద్యార్థులపై లాఠీచార్జి పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీలో ఉద్రిక్త …

కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయాం

జేఏసీతో ఉన్నవి చిన్న చిన్న విభేదాలే విభేదాలు పరిష్కరించుకొంటాం వారం రోజుల్లో కోదండరామ్‌తో మాట్లాడతా నవంబర్‌ 30 నుంచి పల్లెబాట మేధోమథన సదస్సులో టీీీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ …

సాగర్‌ జలాల విడుదల సీఎం సానుకూలం: మంత్రి జానా

హైదరాబాద్‌: నీటి లభ్యతను బట్టి నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా మొదటిజోన్‌లో రబీకి నీటిని విడుదల చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. …

బల్క్‌ డ్రగ్‌ రవాణాకు ఏసీ కంటైనర్‌ రైలు ప్రారంభం

హైదరబాద్‌: బల్క్‌ డ్రగ్‌ రవాణాకు అనుకూలంగా ఏసీ కంటైనర్‌ రైలును కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించింది. ఈ రైలును సనత్‌నగర్‌లోని రైల్వే కంటైనర్‌ డిపోనుంచి దక్షిణ …

కాసేపట్లో సంతోష్‌ అంతిమయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన విద్యార్ధి సంతోష్‌ అంతిమయాత్ర కాసేపట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సంతోష్‌ తల్లిదండ్రులు …

చంద్రబాబుకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  కోయిల్‌ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. …

తాజావార్తలు