తెలంగాణ

గాలి జనార్థన్‌ రెడ్డికి రిమాండ్‌ పొడిగింపు

హైదారాబాద్‌, జనంసాక్షి: బెయిల్‌ కుంభకోణం కేసులో ఓఎంసీ నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. జూన్‌ 5 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

బలరాం నాయక్‌, రాజయ్యలకు వారెంట్లు!

వరంగల్‌, జనంసాక్షి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో కేంద్రమంత్రి బలరాం నాయక్‌ ఎంపీ రాజయ్యలకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యాయి. ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లా …

మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం !

భూపాలపల్లి, జనంసాక్షి: మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి సంఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌లో చోటు చేసుకుంది. కామాంధుడ్ని గ్రామస్థులు పట్టుకుని …

టీ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. కరీంనగర్‌ జిల్లాలో నమోదైన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అమ్మ హస్తం పై కావాలనే దుష్ప్రచారం : మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకంపై కావాలనే కొందరు క దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. అమ్మహస్తం కార్యక్రమంలోని లోపాలను సవరిస్తామని …

భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

హైదరాబాద్‌, జనంసాక్షి: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 329 పాయింట్ల నష్టంతో 19733 పాయింట్ల వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల …

అగ్నిప్రమాదంలో సజీవదహనమైన బాలుడు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తానూరు మండలం కళ్యాణిలో అగ్నిప్రమాదం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. అయితే ఓ ఇంటిలో ఉన్న ఏడాదిన్నర బాలుడు …

రాష్ట్రంలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమికి జనాలు తల్లడిల్లుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 46, నిజామాబాద్‌లో 45,5 హైదారాబాద్‌, …

దుబ్బాకలో పెళ్లికొడుకు పరారీ

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని దుబ్బాకలో పెళ్లికొడుకు పరారీ అయ్యాడు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పదింటికి ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఇష్టం లేని పెళ్లి …

బోయిన్‌పల్లిలో వాహనదారుల ధర్నా

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో పార్కింగ్‌ వసూళ్లను నిరసిస్తూ వాహనదారులు ధర్నాకు దిగారుదీంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కూరగాయాల క్రయవిక్రయాలు …