తెలంగాణ

భారీ వర్షంతో.. సింగరేణి ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

– 40వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం – సుమారు రూ.కోటి నష్టం – ఎన్టీపీసీ విద్యుదుత్పాదనకు ఆటంకం గోదావరిఖని, జులై 26, (జనంసాక్షి) : భారీగా కురిసిన …

ఆ టెండర్లను రద్దు చేయండి : మైసూరారెడ్డి

హైదరాబాద్‌, జూలై 24 : పోలవరం టెండర్లను రద్దు చేయాలని వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి డిమాండు చేశారు. మంగళవారంనాడు ఆయన ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. …

కరీంనగర్‌ బంద్‌ విజయవంతం

హైదరాబాద్‌, జూలై 24 : కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. విధులకు వెళుతున్న ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అలాగే విద్యా …

రణరంగంగా… సిరిసిల్ల..

కరీంనగర్‌ (జనంసాక్షి): సిరిసిల్ల రణరంగంగా మారింది. విజయమ్మ రాకను నిరసిస్తూ తెలంగాణ వాదులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఉదయం నుంచే విజయమ్మ సిరిసిల్ల రావొద్దంటూ నిరసన ప్రదర్శన …

దారిపొడవునా విజయమ్మను అడ్డుకోండి

మన నేతన్నల ఆత్మహత్యలకు సీమాంధ్రులే కారణం తెలంగాణపై వైఖరి చెప్పాకే మన గడ్డపై విజయమ్మ అడుగుపెట్టాలి వైఖరి చెప్పకుండా వస్తాననడం అప్రజాస్వామికం తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపర్చడం రాజకీయ …

తెలంగాణపై కేంద్రం దృష్టి : బొత్స

న్యూఢిల్లీ, జూలై 21 : తెలంగాణపై కేంద్రం దృష్టి సారించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. శనివారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర …

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగనే : ఈటెల రాజేందర్‌

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగన్‌ అని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. యాదిరెడ్డి మృతిచెంది అయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వాదులంతా …

రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్‌కు ఓటేస్తే తెలంగాణకు ద్రోహమే :నాగం జనార్ధాన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకి అయిన ప్రణబ్‌కు ఓటేస్తే తెలంగాణకు ద్రోహం చేసినట్లే అని నాగం జనార్ధాన్‌ రెడ్డి అన్నారు. అందుకే దళితుడైన సంగ్మాకు ఓటేసి తమ మద్దతు …

ఓయులో భాష్ప వాయువు ప్రయోగం

హైదరాబాద్‌: రాష్ట్ర్టపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తున్న యుపిఏ అభ్యర్థి ఓటు వేయకుడదని. డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్తులు ర్యాలీ తీశారు. శాసనసభ వరకు …

తెలంగాణ భూముల వేలాన్ని నిలిపివేయండి

హెచ్‌ఎండీఏ ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): హైదరాబాద్‌, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూముల వేలాన్ని నిలిపివేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండు చేశారు. ఇందులో భాగంగా …