తెలంగాణ

వడదెబ్బకు 13 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. వడదెబ్బకు ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోతున్నాయి. ఈరోజు ఉదయమే వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతిచెందారు. ఆదిలాబాద్‌ జిల్లాలో …

శంషాబాద్‌ విమానాశ్రయంలో క్రికెట్‌ బుకీ అరెస్టు

హైదరాబాద్‌ : క్రికెట్‌ బుకీ మహ్మద్‌ యాఈను శంషాబాద్‌ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి దుబాయి వెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు …

మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు

ఖమ్మం జిల్లా : భద్రాచలం-చింతూరు, ఏడుగురాళ్ల-మల్లంపల్లి రహదారిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు వెలిశాయి. తమను స్వేచ్ఛగా బతకనివ్వాలని కోరుతూ బస్తర్‌ జిల్లా అదివాసీ సంఘం పేరుతో గోడపత్రికలు …

బాన్పువాడలో రేపు టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరం

నిజామాబాద్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమంలో నిర్వహించనుంది. రేపు బాన్పువాడలో టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. రాబోయే …

24న సమావేశం కానున్న స్టీరింగ్‌ కమిటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 24 న ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో …

రాష్ట్రమంతటా 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. రెంటచింతలలోగురువారం అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదు కాగా, రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత …

యూడీసీ చేతివాటం రూ. 3 కోట్లు స్వాహా

ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్‌ డివిజన్‌లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను …

మూతబడిన పరిశ్రమలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని ఎర్రగడ్డ బంజారానగర్‌లో మూతపడిన విద్యుత్‌ మీటర్లు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో భారీగా పొగలు కమ్ముకున్నాయి.

కరీంనగర్‌లో కేసుల ఎత్తివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్‌ జిల్లాలో నమోదైన కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రిమ్స్‌ వైద్యుడు, ప్రొఫెసర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

ఆదిలాబాద్‌ , జనంసాక్షి: రిమ్స్‌ ఆస్పత్రి ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జాదవ్‌, డాక్టర్‌ ఇబాటేలపై అఖిలపక్ష నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్‌ వారిద్దరిపై …