తెలంగాణ

హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపణలు రావాలి

సెప్టెంబర్‌ మార్చ్‌కు సర్వం సిద్ధం జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌ : సెప్టెంబర్‌ 30న నిర్వహించనున్న హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపనలు రావాలని, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ …

తెలంగాణను అడ్డుకునేందుకే ప్రత్యేక రాయలసీమ నినాదం

ఇది కొత్త బిచ్చగాళ్ల నాటకం సీపీఐ సీనియర్‌ నాయకుడు అజీజ్‌ పాషా హైద్రాబాద్‌, ఆగస్టు 30(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకొపేందుకే ప్రత్యే రాయలసీమ వాదాన్ని తెరపైకి తెచ్చారని, ఇవన్నీ …

పరిశ్రమలు స్థాపించని భూముల్ని వెనక్కి తీసుకోవాలి

సంగారెడ్డి: ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని వాటిని వెనక్కి తీసుకోవాలని శాసన సభ ప్రజాపద్దుల సంఘం చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమండ్‌ చేశారు. ప్రభుత్వం ఏ …

అంగవైకల్యం శాపం కాదు పాలకుల నిర్లక్ష్యమే

ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి వికలాంగుల సభలో వక్తల డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : అంగవైకల్యం శాపం కాదు, పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యమని …

విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు అన్యాయం

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు పాలకులు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం …

తెలంగాణపై రాజీలేని పోరు

తెలంగాణ వద్దనే నేతల్ని తుంగలో తొక్కి ప్రజలు తెలంగాణ సాధించుకుంటారు : నారాయణ సూర్యాపేట, ఆగస్టు 27 : రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ పటిష్టంగా ఉందని సీపీఐ …

జలయజ్ఞం పేర బడా కాంట్రాక్టర్లు

రాష్ట్ర ఖాజానాను దోచేస్తున్నరు : ఈటెల హైద్రాబాద్‌, ఆగస్టు27(జనంసాక్షి): కాంట్రాక్ట్‌ విధానంలో ప్రవేశపెట్టిన ఈపీసీ విధానం వల్ల బడా కాంట్రాక్టర్‌లకు అనుకూలంగా మారిందని, బడా కాంట్రాక్టర్‌లు దోచుకుంటున్నారని …

రెండోరోజూ కొనసాగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

-ఇద్దరు ఎమ్మెల్యేల జ్యుడిషియల్‌ రిమాండ్‌ -చెంచల్‌గూడ జైలుకు తరలింపు – బెయిల్‌పై విడుదలటెంటు కూలినా.. హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : బొల్లారం పిఎస్‌లో ఉద్రిక్తత నెలకొంది. …

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించిన టీఆర్‌ఎస్‌-కేటీఆర్‌ అరెస్ట్‌

హైద్రాబాద్‌: రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించింది. టీఆర్‌ఎస్‌ నేత కెటీఆర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు రైతులకు విద్యుత్‌ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని …

మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్న

రాజకీయ పార్టీలను తరిమికొట్టండి – మావోయిస్ట్‌ సుధాకర్‌ వరంగల్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు కోసం మిలిటెంట్‌ ఉద్యమాలను నీరుగారుస్తున్న కాంగ్రెస్‌ …