తెలంగాణ

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి …

గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  గౌలిదొడ్డి గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల ఔట్‌ సోర్సింగ్‌ లో పనిచేసిన 18 …

నకిలీ పోలీస్‌ అధికారి ఆటకట్టు

విఐపి దర్శనం చేసుకున్నాక పట్టివేత శ్రీశైలం,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   పోలీసు అధికారినంటూ ఓ వ్యక్తి నకిలీ ఆర్‌ఎస్‌ఐ అవతారమెత్తాడు. శ్రీశైలం ఆలయంలో దర్జాగా …

నిండుకుండలా నిజాంసాగర్‌ జలాశయం

మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటి విడుదల కామారెడ్డి,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ …

మా ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

విూడియా సమావేశంలో పాడి గగ్గోలు కరీంనగర్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని భారాస హుజూరాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే …

ప్రపంచగతిని మార్చేస్తున్న సరికొత్త ఆవిష్కరణలు

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో ప్రపంచమే మారుతోంది కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు ఎఐతో సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం ’గ్లోబల్‌ ఏఐ’ సదస్సులో సిఎం రేవంత్‌ రెడ్డి …

బిజెపి మాటలకు..చేతలకు చాలా తేడా

రాష్ట్రం అతలాకుతలం అయినా పట్టింపులేని నేతలు విమర్శలు వస్తున్నా పట్టించుకోని నాయకగణం హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి) :  డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కావాలి..తెలంగాణలో తదుపరి తమదే ప్రభుత్వం …

మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ

కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. మొన్న చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం …

మరో భారీ ఎన్ కౌంటర్

కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. మొన్న చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం …

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌..

ఆరుగురు మావోయిస్టులు మృతి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం …