తెలంగాణ

డీఎస్సీ ఫలితాలు విడుదల

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మార్చి 1న 11,062 …

నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ

  ఐఫా అవార్డుల వేడుకలో ఓ విలేఖరి ‘నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ, మరీ బాలకృష్ణ నట వారసులు ఎవరు? అని ప్రశ్నించగా.. దానికి బాలయ్య …

పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్‌ నివాళి

హైదరాబాద్‌ : వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందగా.. ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పురుషోత్తం …

జనంసాక్షి అమీన్‌పూర్‌ విలేకరి సస్పెండ్‌

హైదరాబాద్‌ : జనంసాక్షి సంస్థలో అమీన్‌పూర్‌ విలేకరి సంతోష్‌ నాయక్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తక్షణం ఆయనను సంస్థ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆయనకు జనంసాక్షి సంస్థకు …

నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్

నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్తమిళనాడు సీఎం స్టాలిన్ పంపిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్ ఆర్ఎన్ రవిమనో తంగరాజ్ …

తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ …

నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు

హైదరాబాద్:సెప్టెంబర్ 29 నేపాల్‌ లో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలకు తులమవుతుంది,ఈరోజు ఉదయానికి మృతుల సంఖ్య 112 కు చేరింది. గత మూడు …

డా. అగర్వాల్ ఉచిత కంటి వైద్య శిబిరం

భువనగిరి రూరల్, సెప్టెంబర్ 28,జనం సాక్షి :యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డి పల్లి గ్రామం లో డా. అగర్వాల్ ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ …

యాసంగి పంటలపై శిక్షణా కార్యక్రమం

భువనగిరి రూరల్ సెప్టెంబర్ 28, జనం సాక్షి :ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ కళాశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో …

తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన

రంగారెడ్డి జిల్లా ప్రతినిథి సెప్టెంబర్ 28 (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని …

తాజావార్తలు