తెలంగాణ

ఘనంగా మహ్మద్ పీర్ బాబాన్ షా వలీ (ర.హ) దాదా హజాత్ ఉర్సు ఉత్సవాలు

పుల్కల్ : కుల మతాలకతీతంగా ఉర్సు ఉత్సవలలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబిద్ హుస్సేన్ సత్తారుల్ ఖాద్రి సాహెబ్ అన్నారు. సంగారెడ్డి …

పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్‌ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌: ఎంతోమంది పోరాటం వల్ల స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్‌ …

తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్‌ పాలాభిషేకం

హైదరాబాద్‌: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. …

మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ  మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ 30 లక్షల వెయ్యి రూపాలయకు …

మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

సతీమణిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం …

262 అక్రమ కట్టడాలు నేలమట్టం

` వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం ` ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ` ఇక తదుపరి మూసీ ఆక్రమణలపై దృష్టి హైదరాబాద్‌(జనంసాక్షి):అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు …

రాష్ట్రంలో మిషన్‌మోడ్‌లో రైల్వేరంగం అభివృద్ధి 

` సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్‌లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకారమందించండి ` సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి లేఖ.. హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ …

తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష

` నిధుల విభజనలో కొలమానాలు మారాలి ` 16వ ఆర్థిక సంఘం ముందు హరీశ్‌  వాదనలు హైదరాబాద్‌(జనంసాక్షి): తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగు తున్నదని …

పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లో తేల్చండి

` స్పీకర్‌కు హైకోర్టు హుకుం ` స్వాగతించిన పాలక, ప్రతిపక్షపార్టీలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం …

వరదల్లోఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు

` నష్టపోయిన వారికి రూ.16500 ` రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం ` వరద నష్టంపై అంచనా వేయనున్న అధికారులు ` మృతుల కుటుంబానికి ఇందిరమ్మ …