ముఖ్యాంశాలు

ఆయన సేవలు అపూర్వం

హైదరాబాద్‌, నవంబర్‌ 2 ; తెలుగుదేశంపార్టీ సీనియర్‌ నాయకుడు కె. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు …

శివసేన అత్యవసర భేటీ

ముంబయి, నవంబర్‌ 2 : శివసేన ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిండెంట్‌ ఉద్దవ్‌ ఠాక్రే శుక్రవారం నాడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. శివసేన అధినేత బాల్‌ ఠాక్రే అనారోగ్యంతో ఉన్న …

నిండా ముంచిన’నీలం’

జోరుగా కురుస్తున్న వానలు పలు జిల్లాల్లో అపార నష్టం మరో 24 గంటలు వర్షాలు హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): నీలం తుపాను భారీ నష్టాన్నే మిగిల్చింది. …

22 నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22న ప్రారంభం కానున్నాయి. ఇవి డిసెంబరు 20 వరకు కొనసాగే అవకాశముంది. లోక్‌ సభ, రాజ్య పభ కార్యాలయాలు శుక్రవారం …

సోనియా, రాహుల్‌ రూ.16 వందలు కోట్లు కొట్టేశారు

స్వామి సంచలన ఆరోపణ న్యూఢిల్లీ :కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మీదా, రాహుల్‌గాంధీ మీద జనతా పార్టీ అధినేత సుబ్రమణ్యస్వామి అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరు కలిసి 1600కోట్ల …

విశ్వవిఖ్యాత పేకింగ్‌ వర్సిటీలో అబ్దుల్‌ కలాం పాఠాలు

బీజింగ్‌: ఇక్కడ విశ్వవిఖ్యాత పెకింగ్‌ విశ్వవిద్యాలయంలో బోదించాల్సిందిగా భారత ఖిపణి శాష్త్రవేత్త, మాజి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను చైనా ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ఆహ్వనం తనకెంతో ఆనందం …

పుట్టింది మొదలు.. సర్వం ఉత్తరాంధ్రతోనే మమేకం..

శ్రీకాకుళం,హైదరాబాద్‌,నవంబర్‌ 2: కింజరపు ఎర్రంన్నాయుడు..జీవన ప్రయాణం యావత్తు.. అంటే పుట్టింది మొదలు.. నిష్క్రమణ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలోనే కొనసాగిందంటూ నిమ్మాడలోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. …

నేడు ఎర్రంనాయుడు అంత్యక్రియలు

ప్రధాని, సోనియా సంతాపం బయల్దేరిన చంద్రబాబు హైదరాబాద్‌, న్యూఢిల్లీ, నవంబర్‌ 2 : తెలుగుదేశం పార్టీ శ్రేణుల, అభిమానుల, సన్నిహితుల విజ్ఞప్తి మేరకు కింజరపు ఎర్రంన్నాయుడు పార్దీవదేహానికి …

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

శ్రీకాకుళం, హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యులు కింజరపు ఎర్రంన్నాయుడు (56) శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మృతి …

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధానమన్న : సీఎం

తెలంగాణలో అవతరణ దినోత్సవాలకు దూరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు బోసిపోయిన కలెక్టరేట్లు హెదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి): మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. …