ముఖ్యాంశాలు

సుభాష్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నియోజకవర్గంలోని ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ సుభాష్ నగర్ లోని 10 …

నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గూళ్ళ.హరికృష్ణ ముదిరాజ్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయి గార్డెన్స్ లో నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో …

పోలీస్ కిష్టయ్యకు ఘన నివాళి

గురువారం రోజు ముదిరాజ్ సంఘనాయకుల ఆధ్వర్యంలో కృష్ణయ్యకు నివాళులర్పిచారు  తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొదటి అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ వద్ద …

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం ఆనంద్ బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు …

ఎన్ హెచ్ 167 బైపాస్ రోడ్డును అడ్డుకుంటాం 77 మంది భూ పట్టాదారుల ఆవేదన.

ఎన్ హెచ్ 167  బైపాస్ రోడ్డు పనులను తాండూర్ లో అధికారులు ముమ్మరంగా కొనసాగించ నున్నారు.ఈ నేపధ్యంలో వికారాబాద్ జిల్లా పాత తాండూర్ కు చెందిన 77మంది …

ప్రతి ఒక్కరూ కుల మతాల కతీతంగా సేవాభావంతో కలిసిమెలిసి ఉండాలి

మక్తల్ పట్టణానికి చెందిన రషీద్ పరమత సహనానికి నిదర్శనంగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గురువారం రోజు మక్తల్ అయ్యప్ప స్వామి ఆలయంలో దాదాపు 100 …

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

టియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా కార్యవర్గ సమావేశం. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి తొలి సభ్యత్వం రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):- టియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా  …

రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన గౌడ సంఘం

మండల కేంద్రంలోని అయ్యప్ప పూజకు వెళ్లి వస్తూ గత నెల 12వ తారీకు ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కుటుంబాలకు మునగాల గౌడ సంఘం నుండి ఒక …

ఘనంగా పోలీస్ కిష్టయ్య వర్ధంతిలో పాల్గొన్న వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ముదిరాజ్ సంఘం నేతలు

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా, వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో …

జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నాగర్ కర్నూల్ తెలంగాణ జాగృతి శాఖ

గురువారం తెలంగాణ జాగృతి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి జడ్పీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఠాకూర్ బాలాజీ సింగ్ ని …