ముఖ్యాంశాలు

ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ

ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కళాశాల జంతు శాస్త్రం అధ్యాపకులు …

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం

భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలో …

అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత కొండమల్లేపల్లి ఎస్ ఐ నారాయణరెడ్డి

న్యూస్: పట్టణ కేంద్రంలో గురువారం నాడు గోవులను అక్రమంగా డీసీఎం లో కబేలాలకు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో అక్రమంగా  తరలిస్తున్న గోవుల డీసీఎం …

రెండు పడకల ఇండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానం…

భైంసా పట్టణంలోని అర్హులు గల నిరుపెదప్రజలు రెండు పడకల ఇండ్ల కొరకు అప్లై చేసుకోవాల్సిందిగా, కలెక్టర్ ఆదేశాల మేరకు బైంసా ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. బైంసా …

ఆస్తి పన్ను చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి

మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ రైస్ మిల్లులను తనిఖీ చేసిన కమిషనర్ చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 01 : ఆస్తి పన్ను చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని …

రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ ను ప్రారభించిన చైర్మన్ రాజేశ్వర్ రావు

తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని మందాయిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ ని  గురువారం తుంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో …

మానవత్వం చాటుకున్న తోటి స్నేహితులు.

దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గొల్ల సిద్ధిరాములు యాదవ్ అనే యువరైతు ఇటీవల అప్పులు బాధ తీర్చలేక తన వ్యవసాయ పొలం వద్ద ఉరి …

సమస్యల పరిష్కారానికే పాదయాత్ర.

వినాయక నగర్ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర చేస్తున్నానని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు.గురువారం డివిజన్ పరిధిలోని జెకె కాలనీలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను అడిగి …

సమస్యల పరిష్కారానికే పాదయాత్ర.

వినాయక నగర్ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర చేస్తున్నానని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు.గురువారం డివిజన్ పరిధిలోని జెకె కాలనీలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను అడిగి …

నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్…

మండల కేంద్రములో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని గురువారం  జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రకాల పుస్తకాలతో పాటు మౌలిక …