అంతర్జాతీయం
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:నేడు స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 235 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,717 నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8,095 దగ్గర ట్రేడవుతున్నాయి
ఢాకా చేరుకున్న మోడీ..
బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు.
నేడు ఢాకా – అగర్తల బస్ సర్వీసు ప్రారంభం..
బంగ్లాదేశ్ : నేడు ఢాకా – అగర్తల బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో బంగ్లాదేశ్, భారత ప్రధానులు షేక్ హసినా, మోడీలు పాల్గొనున్నారు.
స్వదేశానికి బయలుదేరిన రాష్ట్రపతి.
బెలారస్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశానికి బయలుదేరారు. విదేశీ పర్యటనలో భాగంగా స్వీడన్, బెలారస్ దేశాలలో ప్రణబ్ పర్యటించిన సంగతి తెలిసిందే
తాజావార్తలు
- మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా
- యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం
- చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్
- ఆర్మీ అధికారి ‘కస్టడీ టార్చర్’,
- గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం
- రవిచంద్రన్ అశ్విన్: చెన్నై ఛాంపియన్
- హైదరాబాద్లో తెల్లవారుజామున భారీ వర్షం
- కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- మరిన్ని వార్తలు