అంతర్జాతీయం

ఇరాక్ లో ఆత్మాహుతి దాడులు:18మంది మృతి

హైదరాబాద్:ఇరాక్ ఉగ్రదాడులతో మరోసారి రక్తమోడుతోంది. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో కారుబాంబు పేల్చారు. ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా… పదుల సంఖ్యలో గాయపడ్డారు. పోలీసులే లక్ష్యంగా …

మళ్లీ ఎన్నికైన శరద్ పవార్..

పాట్నా: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా శరద్ పవార్ మళ్ళీ ఎన్నికయ్యారు. పాట్నాలో జరిగిన పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో పవార్ తిరిగి ఎన్నికైనట్లు ఆ పార్టీ సీనియర్ …

మాజీ క్రికెటర్ కనిత్కర్ కనుమూత..

ముంబై:భారత టెస్ట్ మాజీ క్రికెటర్ హేమంత్ కనిత్కర్(72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని సొంత నివాసంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని బీసీసీఐ తెలిపింది. …

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై:నేడు స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 235 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,717 నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8,095 దగ్గర ట్రేడవుతున్నాయి

అహ్మదాబాద్ లో కారు బీభత్సం: ఇద్దరి మృతి

  గుజరాత్: అహ్మదాబాద్‌లో కారు భీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కారు హఠాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. …

మోడీకి స్వాగతం పలికిన షేక్ హసినా..

బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు. ఈసందర్భంగా ఆ దేశ ప్రధాని షేక్ హాసినా స్వాగతం పలికారు. అనంతరం మోడీ సైనిక …

ఢాకా చేరుకున్న మోడీ..

బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు.

నేడు ఢాకా – అగర్తల బస్ సర్వీసు ప్రారంభం..

బంగ్లాదేశ్ : నేడు ఢాకా – అగర్తల బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో బంగ్లాదేశ్, భారత ప్రధానులు షేక్ హసినా, మోడీలు పాల్గొనున్నారు.

స్వదేశానికి బయలుదేరిన రాష్ట్రపతి.

బెలారస్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశానికి బయలుదేరారు. విదేశీ పర్యటనలో భాగంగా స్వీడన్, బెలారస్ దేశాలలో ప్రణబ్ పర్యటించిన సంగతి తెలిసిందే

ఐదు ఒప్పందాల మీద సంతకాలు చేసిన రాష్ట్రపతి ప్రణబ్..

బెలారస్ : ఐదు ఒప్పందాల మీద భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రెసిడెంట్ అలాక్సండర్ సంతకాలు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ స్వీడన్, బెలారస్ దేశాలలో పర్యటిస్తున్న సంగతి …