ఇరాక్ లో ఆత్మాహుతి దాడులు:18మంది మృతి

హైదరాబాద్:ఇరాక్ ఉగ్రదాడులతో మరోసారి రక్తమోడుతోంది. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో కారుబాంబు పేల్చారు. ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా… పదుల సంఖ్యలో గాయపడ్డారు. పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.