అంతర్జాతీయం
మహారాష్ట్ర మాజీ మినిస్టర్ పై ఎఫ్ఐఆర్..
మహారాష్ట్ర : సదన్ స్కాంలో మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ చగన్ భుజబల్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. v
థానేలో అదుపులోకి రాని మంటలు..
మహారాష్ట్ర : రాష్ట్రంలోని థానే ప్రాంతంలోని ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో సంభవించిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి రాలేదు. ఉదయం 9గంటలకు ఈ ప్రమాదం సంభవించింది
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 469 పాయింట్లు కోల్పోయి 26,371 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 7,965 వద్ద ముగిసాయి.
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:స్టాక్మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 77 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,917 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8,142 దగ్గర ట్రేడవుతున్నాయి
తాజావార్తలు
- మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా
- యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం
- చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్
- ఆర్మీ అధికారి ‘కస్టడీ టార్చర్’,
- గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం
- రవిచంద్రన్ అశ్విన్: చెన్నై ఛాంపియన్
- హైదరాబాద్లో తెల్లవారుజామున భారీ వర్షం
- కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- మరిన్ని వార్తలు