జాతీయం

ఢిల్లీ పోలీస్‌ వైఫల్యంపై ఉషామెహ్రా కమిషన్‌ నియామకం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసు వైఫల్యంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ …

ఢిల్లీ పోలీసులపై షిండేకు షీలాదీక్షిత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధ్యతారహితంగా ఉందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ …

ఉద్యమకారులపై పోలీసులు తప్పుడు కేసులు

బనాయిస్తున్నారు : కేజ్రీవాల్‌ ఢిల్లీ, జనంసాక్షి : ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ నింది తులను శిక్షించాలని కోరుతూ ఉద్యమిస్తున్న వారిపై పోలీసులు తప్పు డు కేసులు బనాయిస్తు న్నారని …

ఉషామెహ్రా ఆధ్వర్యంలో కమిటీ

న్యూఢిల్లీ: అత్యాచార ఘటనలో పోలీసుల వైఫల్యంపై విచారణకు ఢీల్లీ ప్రభుత్వం కమిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఉషామెహ్రా ఆధ్వర్యంలో ఈ …

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే

న్యూఢిల్లీ: ఢిల్లీ ఘటన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. ఆమెకు వెంటిలేటరు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం అంతర్గత రక్తస్రావం …

కోర్‌ కమిటీ సమావేశంలో ఢిల్లీ ఘటనపై చర్చ

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పై కోర్‌ కమిటీ సమావేశంలో …

ఢిల్లీలో మరో గ్యాంగ్‌రేప్‌

న్యూఢిల్లీ: సామూహిత అత్యాచార ఘటనతో నిన్నమొన్నటి వరకు అట్టుడికిపోయిన దేశారాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధానిలో మహిళలపై వరుస అత్యాచారాలు జరుగుతుండటంతో …

బస్పు బోల్తా : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

గుత్తి : అనంతపురం జిల్లా గుత్తికి 10 కి.మా దూరంలో కర్నూలు జిల్లా ప్యాపిలి వద్ద మంగళవారం తెల్లవారుజామును వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో …

ఢిల్లీ ఆందోళనల్లో గాయపడిన కానిస్టేబుల్‌ మృతి

ఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన కానిస్టేబుల్‌ సుభాష్‌ తోమర్‌ (45) మృతిచెందారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు …

ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దాం

– విరసం సభ్యుడు వరవరరావు హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దామని విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావు అన్నారు. హైరదాబాద్‌లో …