జాతీయం

అవినీతిపై ప్రజలు తిరగబడాలి

26తరువాత అవినీతి వ్యతిరేక యాత్రం : విహెచ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 : ఢిల్లీ ఘటనపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందించిన రీతిలోనే అవినీతిపై కూడా స్పందించాల్సి ఉందని …

సంయమనం పాటించండి

మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తాం : ప్రధాని న్యూఢిల్లీ,డిసెంబర్‌24(జనంసాక్షి): దేశంలో మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హావిూ ఇచ్చారు. ఆడపిల్లల తండ్రిగా తాను ఢిల్లీ …

చల్లారని ఢిల్లీ

ఎగసిిపడుతున్న యువతరంగాలు బాధితురాలి పరిస్థితి విషమం జనవరి 2 నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో రోజూవారి విచారణ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : మెడికోపై గ్యాంగ్‌రేప్‌ను నిరసిస్తూ …

జనవరి4న ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ సమావేశం

ఢిల్లీ : జనవరి4న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. మహిళలపై అత్యాచారాలు, దాడులు అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

ఆదివారం పోలీసుల చర్య సరైనదే :షిండే

న్యూఢిల్లీ: ఆదివారం అల్లర్లపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పందించారు. ఆందోళనకారులపై పోలీసుల చర్యను హోంమంత్రి  ఈసందర్భంగా సమర్థించారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌పై విచారణ తర్వతే చర్యలు …

ఢిల్లీలో మూడోరోజు కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ : సామూహిక అత్యాచారంకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ యువత ఈరోజు …

ఢిల్లీలో 10 మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థుల ఆందోళనలు ఉద్థృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇండియా గేటు సమీప ప్రాంతాల్లోని 10 మెట్రో …

ఉత్తరప్రదేశ్‌లో చలిగాలులకు 26 మంది మృతి

లక్నో: చలి తీవ్రత ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో చలిగాలులకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది మృత్యువాతపడ్డారు. బస్తీలో 6, జాన్‌పూర్‌లో 4, బాలిలయాలో 4, మిర్జాపూర్‌లో …

మహిళలకు పటిష్ఠ భద్రత: ప్రధాని

ఢిల్లీ: మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలియజేశారు. ఢిల్లీ ఆందోళనలు, ఘటనల నేపథ్యంలో ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించారు. బాధితురాలికి తమ కుటుంబసభ్యులు కూడా …

పాక్‌తో వన్డేలకు భారత జట్టు

ముంబయి, డిసెంబర్‌ 23 జనంసాక్షి : భారత్‌-పాక్‌జట్లు ఆడే వన్డే మ్యాచ్‌ల్లో ఆడే జట్టును ఆదివారంనాడు ఎంపిక చేసింది. సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలెక్షన్‌ …