జాతీయం

ఓ శకం ముగిసింది! టెస్టుల్లో ఆడతా.. : సచిన్‌ర

ముంబయి, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌): అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ రంగంలో ఓ శకం ముగిసింది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ వన్డేలకు సెలవు ప్రకటించాడు. వెన్నంటి నిలిచిన వారికి …

వన్డేలకు సచిన్‌ గుడ్‌బై

– 23 ఏళ్ల అద్భుత ఆటకు తెర  – 16 ఏళ్లకే అరంగేట్రం – 18,426 పరుగులు చేసిన క్రికెట్‌ దిగ్గజం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌): …

హస్తినలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నిషేధాజ్ఞలమధ్యే నిరసనలు బాధితురాలి పరిస్థితి విషమం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ వద్ద ఉద్రిక్తత రెండో రోజూ ఆదివారం కొనసాగింది. మూడు రోజులు గా …

వన్డేలో సెహ్వాగ్‌కు చోటు

ముంబయి: పాకిస్థాన్‌తో టీ 20, వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు. వన్డే జట్టులో సెహ్వాగ్‌కు చోటు లభించింది. జహీర్‌కు ఉద్వాసన పలికారు.

పాక్‌తో జరిగే మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపిక

ముంబయి: పాక్‌తో జరిగే టీ 20, వన్డే మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌  కమిటీ ఎంపిక చేసింది. టీ 20 జట్టులో అభిమన్యు మిథున్‌ స్థానంలో …

పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 7 గంటల నుంచి రన్‌వేపై దట్టమైన పొగమంచు పేరుకుపోవడంతో …

దోషులకు శిక్ష పడేలా చూస్తాం :సింగ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ అత్యాచార ఘటనలో దోషులకు శిక్ష పడేలా చూస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్‌ సింగ్‌ పేర్కొన్నారు. విద్యార్ధి నేతల సూచనలను పరగణనలోకి తీసుకుంటామని …

సోనియా, రాహుల్‌తో ఆందోళనకారుల చర్చలు

న్యూఢిల్లీ : అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న నిరసనకారులతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చర్చలు జరిపారు. ఆందోళనకారులతో హోం శాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్‌ …

ఇండియాగేట్‌ వద్ద నిషేదాజ్ఞలు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ రాజధానిలో నిరసనలు మిన్నంటడడంతో పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్నటి నుంచి విజయ్‌చౌక్‌ …

మోడీ ప్రమాణ స్వీకారానికి జయలలిత

చెన్నై : డిసెంబర్‌ 26న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసే వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకానున్నారు. మోడీ ఆహ్వానం మేరకు జయలలిత ఈ …