దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగానిది కీలకపాత్ర : ప్రధాని

కోల్‌కతా : దేశ అభివృద్థిలో శాస్త్ర, సాంకేతిక రంగానిదే కీలకపాత్ర అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత వందో వైజ్ఞానిక సదస్సు ఈరోజు కోల్‌కతలో ప్రారంభమైందిజ దీనిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ ధనికులు, పేదల మధ్య అంతరాన్ని తోలగించేందుకు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి తోడ్పడుతుందన్నారు. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.