జాతీయం

ఆఫ్గనిస్తాన్‌లో దాడిని ఖండించిన ప్రధాని మోదీ

– ఆఫ్గనిస్తాన్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి) : ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో 11సిక్కులు సహా 19 మందిని బలిగొన్న ఆత్మాహుతి దాడిపై …

ఎమర్జెన్సీతో.. ఇందిర సేవలు విస్మరించలేం

– దేశానికి ఆమె గొప్ప పాలన అందించారు – ఎమర్జెన్సీ రోజును కాదు.. పెద్ద నోట్ల రద్దు రోజును బ్లాక్‌డేగా నిర్వహించాలి – భాజపా తీరుపై మండిపడ్డ …

ప్రధాన దేశాల సరసన భారత్‌

అగ్ని-5తో పటిష్టంగా దేశ అమ్ములపొది న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి ): అమెరికాతోపాటు చైనా, రష్యా, ఫ్రాన్స్‌, ఉత్తరకొరియా వద్ద మాత్రమే ఇప్పటి వరకు ఖండాంతర క్షిపణులున్నాయి. తాజాగా భారత్‌ …

నీరవ్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు

– సీబీఐ అభ్యర్థన మేరకు జారీ చేసిన ఇంటర్‌పోల్‌ న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేలకోట్ల రూపాయలకు మోసగించి విదేశాలకు పారిపోయిన ప్రముఖ …

ఉత్తరాది వారికి అందుబాటులో శ్రీవారు

కురుక్షేత్రలో అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి): ఉత్తర భారతదేశంలో అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం హర్యాణాలోని కురుక్షేత్రలో నిర్మించడంతో పర్యాటకంగా దీనికి మరింత ప్రాధాన్యం పెరగనుంది. అలాగే …

రైతు సమస్యలపై కొరవడిన చిత్తశుద్ది

దిగుమతులతో కుదేలవుతున్న అన్నదాత న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి): రైతుల సమస్యలు రాజకీయ పక్షాలకు ప్రచార కార్యక్రమంగానే మిగిలిపోయాయి. పాలకపక్షం అయినా, ప్రతిపక్షం అయినా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో …

చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అగ్ని-5

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ) :చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5ను త్వరలోనే సైన్యానికి అప్పగించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్య …

ఉత్తరాఖండ్‌ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన‌-మోడీ.

ఉత్తరాఖండ్‌(జ‌నం సాక్షి ):ఉత్తరాఖండ్‌ బస్సు ప్రమాద మృతుల సంఖ్య 48కు చేరుకుంది. ఘటనా స్ధలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం …

పాన్‌కార్డ్‌-ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు

దిల్లీ(జ‌నం సాక్షి): పాన్‌కార్డ్‌-ఆధార్‌ అనుసంధానం గడువును కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరోసారి పెంచింది. జూన్‌ 30తో ముగిసిపోయిన గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు …

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

  పౌరిగల్వార్‌(జ‌నం సాక్షి): ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పౌరిగల్వార్‌ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ …