జాతీయం

ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరానికి ఊరట

– జులై 2వరకు అరెస్టు చేయొద్దు – సీబీఐని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ, మే31(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ …

దిగొచ్చిన మాయావతి..స్పీడ్‌ పోస్టులో పంపిన  బంగ్లా కీస్‌ 

లక్నో,మే31(జ‌నం సాక్షి): ఎట్టకేలకు  ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం మాయవతి దిగివచ్చారు. బంగ్‌ఆ ఖాళీ చేయాల్సిందే నని ప్రభుత్వం అల్టిమేటం ఇవ్వడంతో తన బంగ్లాకు సంబంధించిన తాళాలను స్పీడ్‌ …

ఉప ఎన్నిక‌ల్లో వాడిన క‌మ‌లం

దిల్లీ: దేశవ్యాప్తంగా  ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక చోట మిన‌హా బీజెపి ప‌రాజ‌యం పాల‌యింది. 2019 ఎన్నిక‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌కు నిపుణులు విశ్లేషిస్తున్నారు.కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌ …

ఆలూ రైతులపై పెట్రో భారం

రవాణా ఛార్జీలు పెరగడంతో ఆందోళన లక్నో,మే30(జ‌నం సాక్షి): పెట్రోల్‌ ,డీజిల్‌ ధరల పెరుగుదలతో ఉత్తరప్రదేశ్‌ లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని మోరాదాబాద్‌ లోని …

అక్రమ సంబంధం కోసం కన్నకొడుకును చంపుకున్న తల్లి

యూపిలో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం పోలీసుల అదుపులో తల్లీ, హంతక ముఠా లక్నో,మే30(జ‌నం సాక్షి):  తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ తల్లి.. చెట్టంత …

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

– పెట్రోలు, డీజిల్‌ ధర రూ.1 తగ్గింపు – జూన్‌ 1 నుంచి అమల్లోకి – వెల్లడించిన కేరళ సీఎం విజయన్‌ తిరువనంతపురం,మే30(జ‌నం సాక్షి): కేరళ ప్రభుత్వం …

కోల్‌కతాలో నిఫా వైరస్‌ కలకలం

– ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేరళ సైనికుడు మృతి – నిఫాతోనే చనిపోయి ఉంటాడ‌ని వైద్యుల అనుమానం – మృతుడి శాంపిల్స్‌ను ఎన్‌ఐవీకి పంపిన వైద్యులు …

రాజస్థాన్‌లో పెరుగుతున్న పులుల మరణాలు

– ప్రతీ ఏటా 34 పులులు చనిపోతున్నాయని నివేదికల్లో వెల్లడి జైపూర్‌,మే30( జ‌నం సాక్షి): రాజస్థాన్‌లో ప్రతీ ఏటా 34 పులులు (చిరుత, పెద్దపులులు) చనిపోతున్నట్లు తాజాగా …

సీరియల్స్‌ ప్రభావంతో..

మహిళల్లో క్రూరత్వం పెరుగుతోంది – సీరియల్స్‌ పై సెన్సార్‌ పెట్టాలి – పురుష కమిషన్‌ ఏర్పాటు చేయాలి – నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు విజయవాడ, మే30( …

శాఖల కేటాయింపులో మల్లగుల్లాలు

– ఆర్థికశాఖ కుమారస్వామి వద్దే! – ఇంధనం శాఖ కోసం డీకే, రేవణ్ణ ఫైట్‌..? – కొలిక్కిరాని కర్ణాటక మంత్రిత్వ శాఖల కేటాయింపు బెంగళూరు, మే30( జ‌నం …