జాతీయం

కాంగ్రెస్‌ దయ వల్లే సీఎం అయ్యాను

– కర్ణాటకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన బాధ్యత – కర్ణాటక సీఎం కుమారస్వామి న్యూఢిల్లీ, మే28(జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌ పార్టీ దయవల్లే …

నాలుగేళ్లలో 10కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చాం!

– భవిష్యత్తులో శుద్ధమైన ఇంధనం అందించటమే లక్ష్యం – ప్రధాన మంత్రి నరేంద్రమోదీ! న్యూఢిల్లీ, మే28(జ‌నం సాక్షి ) : భాజపా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే 10కోట్ల …

పలుచోట్ల ఇవిఎంల మొరాయింపు

ఓటర్ల తీవ్ర అసహనం న్యూఢిల్లీ,మే28(జ‌నం సాక్షి ): పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా అనేక చోట్ల ఇవిఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు తీవ్రంగా మండిపడ్డారు. …

మరింత ఆలస్యం కానున్న కర్నాటక కేబినేట్‌ విస్తరణ

రాహుల్‌ విదేశీ పర్యటనే కారణమని సమాచారం న్యూఢిల్లీ,మే28(జ‌నం సాక్షి ): సోనియా,రాహుల్‌ విదేశీ పర్యటనలకు వెళ్లడంతో కర్నాటక మంత్రివర్గ విస్తరణ మరో వారంపాటు ఆలస్యం అయ్యిఏ అవకాశాలు …

బీజేపీకి రాహుల్‌ చురక

న్యూఢిల్లీ, మే28(జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఈసారి అమ్మ సెంటిమెంట్‌తో కొట్టారు. విమర్శించడానికి అంతలా కష్టపడొద్దంటూ బీజేపీకి చురక అంటించారు. గతంలో …

నోట్ల రద్దుపై మాట మార్చిన‌ నితీష్

పాట్నా(జ‌నం సాక్షి) : కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ రెండేళ్ల క్రితం తీసుకున్న పెద్ద నిర్ణయాన్ని మొదట్నించీ సమర్ధిస్తూ వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా …

ఆంధ్రప్రదేశ్‌ ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీగా ఊమెన్‌ చాందీ

న్యూఢిల్లీ (జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను …

యువ జంట ఆత్మహత్య

సీతాపూర్‌, ఉత్తరప్రదేశ్‌ : పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆదివారం ఓ యువ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు వెళ్లింది. వీరేంద్ర వర్మ(19), …

మోదీ పనితీరుకు ప్రోగ్రెస్‌ కార్డ్‌ ఇచ్చిన‌ రాహుల్‌ గాంధీ..

దిల్లీ(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీ పనితీరుకు ప్రోగ్రెస్‌ …

నేడు నెహ్రు వర్థంతి.. మోదీ, రాహుల్ నివాళి

న్యూఢిల్లీ: భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు 54వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘన నివాళులర్పించారు. ప్రధాని …