జాతీయం

తూత్తుకుడిలో ఘటనతో 40 మంది పోలీస్ అధికారులపై బదిలీ వేటు

తమిళనాడు: తూత్తుకుడిలో పోలీస్ కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో …

 కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లకు మళ్లీ అమ్మకాల సెగ తగిలింది. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పాటు చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఆ రంగాల షేర్లు డీలా పడ్డాయి. మార్కెట్‌ …

పెట్రో ధరలను 25 వరకు తగ్గించవచ్చు: చిదంబరం

న్యూఢిల్లీ,మే23( జ‌నం సాక్షి): : రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రభుత్వానికి తగ్గించాలని చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్‌పై సుమారు రూ. 25 తగ్గించే అవకాశం ఉందని …

జెడిఎస్‌తో కలసి పనిచేసే అవకాశం

ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సి ఉంది: బాబు బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): జాతి ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో జెడిఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. …

ఎండ‌లు బాబోయ్ ఎండ‌లు

వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు వడగాలులతో జనం ఇంటికే పరిమితమవుతున్నారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌),ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు …

ఉత్తరప్రదేశ్‌లో అమాన‌వీయం

 వైద్యుల నిర్లక్ష్యం తో  నిండు ప్రాణం బ‌లి లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఘోరం జరిగింది. నిండు గర్భిణిని హాస్పిటల్‌లో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించడంతో బాత్‌రూమ్‌లో బిడ్డకు …

ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌లో భార‌త్ వెరీపూర్‌

145వ ర్యాంక్‌ మనకంటే మందు చైనా(48), శ్రీలంక(71), బంగ్లాదేశ్‌(133), భూటాన్‌(134) ముంబయి: ఆరోగ్య పరిరక్షణ విషయంలో భారత్‌ మరింత మెరుగుపడాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో …

తుత్తుకూడి ఘటనపై సినీ పెద్దల ఆగ్రహం

ప్రజాందోళనపై ప్రధాని స్పందించాలని డిమాండ్‌ బాధిత కుటుంబాలకు పరామర్శ చెన్నై,మే23( జ‌నం సాక్షి): భూగర్భ జలాలు కలుషితమవడానికి కారణమవుతున్న తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్‌ …

అవార్తలు అవాస్తవం

కర్ణాటక సీఎం పదవిపై డీకే శివకుమార్  వ్యాఖ్యలు బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్ తరపున కీలకంగా వ్యవహరించిన …

ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌కు తామంతా ఉండగా ఉంటాం :మమతా బెనర్జీ

బెంగళూరు: దేశ రాజకీయాల్లో సరికొత్త ఫ్రంట్ పురుడు పోసుకుంటోందా? బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రానున్నాయా? 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్ దిశగా అడుగులేస్తున్నాయా? …