జాతీయం

సుప్రీం జోక్యంతో కర్నాటకలో ప్రజాస్వామ్య విజయం

న్యూఢిల్లీ,మే19( జ‌నం సాక్షి):  కర్నాటక రాజకీయ వ్యవహారంలో సుప్రీం కోర్టు బాధ్యతగా వ్యవహరించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బలపరీక్షకు సుప్రీం ఆదేశించకుండా ఉండివుంటే పరిస్థితి మరోలా …

కాంగ్రెస్‌ నీతులు పలకడం సిగ్గుచేటు: జవదేకర్‌

బెంగళూరు,మే19( జ‌నం సాక్షి):  కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పును కాంగ్రెస్‌ ఉల్లంఘించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కర్నాటక ప్రజలు తిరస్కరించారనీ, …

21న కుమారస్వామి ప్రమాణం

గవర్నర్‌ నుంచి ఆహ్వానం బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటక సిఎంగా కుమారస్వామి ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సిఎంగా పరమేశ్వర ప్రమాణం చేస్తారు. …

మళ్లీ హోటల్‌కు తరలిన జెడి ఎమ్మెల్యేలు

బెంగుళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత జేడీఎస్‌, కాంగ్రెస్‌ మధ్య అధికారం కోసం చర్చోపచర్చలు ముమ్మరమయ్యాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఇటీవల …

బిజెపిని ఇరుకున పెట్టిన ఆడియో టేపులు

బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిందని ఆడియో క్లిప్‌ లు వెలువడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతలు …

గవర్నర్‌కు యెడ్యూరప్ప రాజీనామా

వెనువెంటనే ఆమోదం బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): రెండున్నర రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్‌ యడ్యూరప్ప తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ వజూభాయ్‌ వాలాకు అందజేశారు. సంఖ్యాబలం …

అవినీతి కాంట్రాక్టర్లను సహించేది లేదు

గట్టిగా హెచ్చరించిన కేంద్రమంత్రి  గడ్కరీ భోపాల్‌,మే19( జ‌నం సాక్షి):   అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి …

మూడోసారీ మూణ్ణాళ్ల ముచ్చటే

యెడ్యూరప్పను వెన్నాడిన దురదృష్టం బెంగుళూరు,మే19( జ‌నం సాక్షి):  మూడోసారి కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప పూర్తికాలం పదవిలో ఉండకపోగా ఆయన పదవి మూణ్ణాల్ల ముచ్చటా మారింది. కేవలం మూడు …

కర్ణాటక సిఎంగా కుమారస్వామి.. సోమవారం ప్రమాణం…

 బెంగళూరు: బల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడిన సందర్భంలోనే సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా …

మోడీకి కర్నాటక ఓ గుణపాఠం

జనగణమన పూర్తి కాకుండానే లేచిపోయారు దేశప్రజలు దీన్ని గమనించారు: రాహుల్‌ న్యూఢిల్లీ,మే19( జ‌నం సాక్షి):  జాతీయగీతం జనగణమన జరుగుతుండగానే కర్ణాటక విధానసభలో బీజేపీ నేతలు, స్పీకర్‌ అంతా …