జాతీయం

మినిస్టర్‌ అంటే చాలు…

వివరణ ఇచ్చిన నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ,నవంబర్‌17(జ‌నంసాక్షి): తనను సంబోధించే క్రమంలో సైన్యం పడుతున్న ఇ బ్బందులను గమనించిన రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ క్లారిటీ ఇచ్చారు. నను సర్‌.. …

‘పద్మావతి’తో ఇబ్బందే

– క్లీన్‌చిట్‌ ఇచ్చేముందు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోండి –  కేంద్రానికి యూపీ ప్రభుత్వ లేఖ – దీపికా నీ ముక్కు కోస్తాం.. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు! – …

మేము రాగానే 18 శాతం సింగిల్‌ శ్లాబ్‌’

ఇండియాలో ఇన్ని స్లాబ్‌లు అవసరం లేదు పన్నుతగ్గించేలా ప్రజలంతా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి గుజరాత్‌ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ గాంధీనగర్‌, నవంబర్‌ 11(జ‌నంసాక్షి): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ …

కెమేరాల కళ్లుగప్పి ఏటీఎం లూటీ! 

– రూ. 11.50లక్షలు దోపిడీ – కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పంజాబ్‌, నవంబర్‌11(జ‌నంసాక్షి) : ఏటీఎంలోని సీసీ కెమేరాల కళ్లుగప్పి ఓ ముఠా పెద్దఎత్తున …

మూడోరోజూ శశికల బంధువుల ఇల్లపై ఐటి సోదాలు

చెన్నై,నవంబర్‌11(జ‌నంసాక్షి): తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బంధువులు, జయటీవీ కార్యాలయంలో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. జయటీవీ ఆఫీస్‌, నమధు ఎంజీఆర్‌ …

పైలట్‌కు అస్వస్థత : గోవాలో దింపిని సిబ్బంది

తిరువనంతపురం,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేరళ నుంచి వెళ్తున్న ఓ ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో పైలట్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా గోవాలో ల్యాండ్‌ చేశారు. ఖతార్‌ …

పొగమంచుతో నదిలో పడ్డ బస్సు: డ్రైవర్‌ మృతి

లక్నో,నవంబర్‌11(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్టాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బాందాకు సవిూపంలో వంతెనపై ప్రయాణిస్తున్న ఓ బస్సు పొగమంచుతో నదిలో పడింది. జస్‌పూరా నుంచి …

కాలుష్య విషవలయంలో ఢిల్లీ

– ఒకరోజు గడిపితే 45 సిగరెట్లు తాగినట్లే న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది.. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. ముఖ్యంగా దీపావళి తర్వాత కాలుష్యం …

గుజరాత్‌ ఎన్నికల భయం

– జీఎస్టీ భారం తగ్గింది – 28శాతం శ్లాబ్‌ నుంచి 177 వస్తువుల తొలగింపు – జీఎస్‌టీ మండలి కీలక నిర్ణయం న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల …

నా కుమారుడిని విచారించండి

– ప్యారడైజ్‌ పత్రాల్లో ఉన్నవారిని ఎవ్వరినీ వదలొద్దు – మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర …