పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం..
ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి..
ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి..
బారాముల్లా : జమ్మూ కాశ్మీర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మీర్ సాహిబ్ ప్రాంతంలో ఉన్న ఓ చారిత్రక కట్టడంలో ఈ ఘటన సంభవించింది.
ముంబై: మంగళవారం స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 68పాయింట్ల నష్టంతో 27,422దగ్గర, నిఫ్టీ 25పాయింట్ల నష్టంతో 8,307దగ్గర ప్రారంభమయ్యాయి..
ఢిల్లీ : నేడు రాజ్యసభలో స్థిరాస్తి బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
ఢిల్లీ : నేడు భారత సైన్యంలోకి ఆకాశ్ క్షిపణి చేరనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణి తయారైంది.