జాతీయం

పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి..

కొద్దిసేపట్లో బీజేపీ అగ్రనేతలతో మోడీ భేటీ..

ఢిల్లీ: కాసేపట్లో బీజేపీ అగ్రనేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, నితన్ గడ్కరీ తదితరులు హాజరుకానున్నారు. పలు కీలక …

బారాముల్లాలో చారిత్రక భవనంలో అగ్నిప్రమాదం..

బారాముల్లా : జమ్మూ కాశ్మీర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మీర్ సాహిబ్ ప్రాంతంలో ఉన్న ఓ చారిత్రక కట్టడంలో ఈ ఘటన సంభవించింది.

నష్టాలతో ప్రారంభం..

ముంబై: మంగళవారం స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 68పాయింట్ల నష్టంతో 27,422దగ్గర, నిఫ్టీ 25పాయింట్ల నష్టంతో 8,307దగ్గర ప్రారంభమయ్యాయి..

ప్రధాని మోడీ చైనా పర్యటన ఖరారు..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటన ఖరారైంది. జియాన్, బీజింగ్, షాంఘైలలో పర్యటించనున్నారు. మంగోలియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోనూ మోడీ పర్యటించనున్నారు. …

చెన్నైలో ఐదుగురు మావోయిస్టుల అరెస్టు..

చెన్నై : ఐదుగురు మావోయిస్టులను కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో కేరళకు చెందిన రూపేశ్ తో పాటు నలుగురి అరెస్టు చేశారు. రూపేశ్ కు తమిళనాడు …

రాజ్యసభకు స్థిరాస్తి బిల్లు ?

ఢిల్లీ : నేడు రాజ్యసభలో స్థిరాస్తి బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

నేడు భారత సైన్యంలోకి ఆకాశ్ క్షిపణి..

ఢిల్లీ : నేడు భారత సైన్యంలోకి ఆకాశ్ క్షిపణి చేరనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణి తయారైంది.

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ, యువకుడికి తీవ్ర గాయాలు

పూణె, మే 5 : మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. పాత గొడవలు కారణంగా ఒక యువకుడిని మరో వ్యక్తి పెద్ద బండరాయితో తలపై మోదాడు. ఆ …

బస్సు లోయలో పడి 50 మంది సజీవదహనం

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో సోమవారం నాడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో పన్నా నుంచి ఛతర్‌పూర్‌ వెళ్తున్న ఓ బస్సు పన్నా జిల్లాలోని …