నేపాల్ కు ఒడిశా సర్కార్ ఐదు కోట్ల సాయం..
ఒడిశా : భూకంపంతో అతాలకుతలమైన నేపాల్ కు వివిధ దేశాలు, రాష్ట్రాలు సహాయాన్ని ప్రకటిస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల సహాయాన్ని ప్రకటించింది.
ఒడిశా : భూకంపంతో అతాలకుతలమైన నేపాల్ కు వివిధ దేశాలు, రాష్ట్రాలు సహాయాన్ని ప్రకటిస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల సహాయాన్ని ప్రకటించింది.
ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. పారిశుధ్యంపై అంతర్జాతీయంగా ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఢిల్లీ: భూకంపంతో విలవిలలాడిన నేపాల్ పునర్నిర్మాణానికి పూర్తి సహాకారం అందిస్తామని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్యాండ్కిమ్ ప్రకటించా
ఛత్తీస్ ఘడ్: బాలోద్ జిల్లాలో లారీని పెళ్లి బృందం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి.
ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదర్భలో పర్యటించనున్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను కలువనున్నారు.
అస్సాం : కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందిన సంఘటన అస్సాంలోని జోర్హాత్ జిల్లాలో చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.
రాజస్థాన్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ కోర్టుకు హాజరయ్యాడు. అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతనలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.